పసుపు 100 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు, ఆగర్బత్తులు 1 పెద్ద పాకెట్, కర్పూరం 1 పాకెట్ అరటిపండ్లు 4 డజనులు తమల పాకులు 100 వక్కలు 150 గ్రాములు, రవిక గుడ్డలు 4, తుండు గుడ్డలు పెద్ద సైజ్ 4, గౌరీదేవి పసుపు కొమ్ములు కిలో, కొబ్బరి బొండాలు 4, సెంట్ పనీర్ గంధం 1 సీసా దీపారాధన కుందులు + వత్తులు + అగ్గిపెట్టె వరి పిండి 1/2 కిలో, చెక్క బొమ్మ 1, రావి చెట్టు పుల్లలు 20 చిన్న కట్టలు , ఆవు నెయ్యి 1/2 కిలో, ఆవాలు 1/4 కిలో, జీల కర్ర బెల్లం కొంచెం jandiyamu -1 బియ్యం 20 kg జంత్రీకలు - 32, గుమ్మడి పండు - 1, పాళికలు -6 కడ ముంతలు - 3 ప్రమి దలు - 4 పుట్ట మన్ను కొంచెం , ఆవు పాలు 1/2 లీటరు, పెరుగు కొంచెం. నవధాన్యములు - 100 గ్రాములు, కంకణ దారం రీలు 1, భటువు - 1 బిక్ష గిన్నె - 1, అప్పడాలు - 32, వడియాలు - 32, అరిశెలు 11, మూడు రకాల కూరగాయలు, కంది పప్పు కిలో, మినప పప్పు కిలో పెసర పప్పు కిలో, శనగ పప్పు కిలో, పంచె + కండు వ పంచ పాత్ర + ఉద్దరిణి, పట్టు వస్త్రాలు చిల్లర పైసలు 50, పండిత దక్షిణ 10,000/-
// శ్రీమతే రామనుజాయ నమః // ఈ ఏడాది మే 2వ తేదీ వైశాఖ శుద్ధ పంచమి, శుక్రవారం రోజు రామానుజ జయంతి జరుపుకోనున్న సందర్భంగా ఆయన జీవిత విశేషాలను, రామానుజాచార్యులు ప్రచారం చేసిన సిద్ధాంతాలను గురించి తెలుసుకుందాం. రామానుజాచార్యులు జన్మ విశేషాలు రామానుజులు క్రీస్తు శకం 1017 సంవత్సరంలో చెన్నై నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీపెరంబుదూరులో చైత్ర శుద్ధ పంచమి, ఆరుద్ర నక్షత్రం రోజున జన్మించారు. విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారకర్త దాదాపు 123 ఏళ్ళు జీవించిన రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రచారానికి విశేష కృషి చేశారు. ఆదిశంకరుల బాటలో పయనం దాదాపు వెయ్యి సంవత్సరాల కిందట ఆది శంకరుల జయంతి రోజునే జన్మించిన రామానుజులు శంకరుల విశిష్ట అద్వైతాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవతరించారు. అయితే ఆదిశంకరులు అద్వైతాన్ని విశేషంగా ప్రచారం చేస్తే రామానుజులు ఆ అద్వైతం శ్రీ మహావిష్ణువే అని నొక్కి చెప్పారు. విశిష్టాద్వైతమే సిద్ధాంతం అద్వైతం అంటే ఉన్నది ఒకటే అని, శైవ వైష్ణవ భేదాలు లేవని శంకరులు ప్రచారం చేసారు...