Skip to main content

Posts

Showing posts from September, 2019

మొఖం మీద బొట్టు ఎందుకు ?

మన హిందూ మతంలో మాత్రమే బొట్టు పెట్టుకునే ఆచారం ఉంది. ప్రపంచంలోని ఏ ఇతర మతాలలోనూ ఈ ఆచారం లేదు. ‘లలాట లిఖితా రేఖా పరిమాష్టుం న శక్యతే’. అంటే- బ్రహ్మదేవుడు నుదుట రాసిన గీత తప్పింప ఎవరికీ శక్యం కాదు అని అర్థం. కాని ఎవరు ముఖాన బొట్టు పెట్టుకుంటారో వారు బ్రహ్మదేవుడు రాసిన రాతను చెరిపి మంచి రాతను రాసుకుంటున్నారన్న మాట. ఒక టేపు రికార్డరు మీద ఏదైనా ఉప న్యాసం రికార్డు చేస్తే దానిని చెరిపి మరొకటి రికార్డు చేసినట్టే ఇది కూడా. ఇక, బ్రహ్మదేవుడి రాతను బొట్టు పెట్టుకోవడం అనే ఆచారం చెరిపి వేస్తుందా అనే సందేహం రావచ్చు. కచ్చితంగా నుదుటి రాతను బొట్టు మారుస్తుంది. పార్వతీ పరమేశ్వరులు మనకు తల్లిదండ్రులు. పరమేశ్వరుని గుర్తుగా విభూతి, పార్వతీదేవి గుర్తుగా కుంకుమ మనం ధరిస్తాం. ముఖం చూడగానే విభూతి, కుంకుమలు చూస్తే పార్వతీ పరమేశ్వరులు జ్ఞాపకం వస్తారు. అలాగే, ఇతర విధాలైన తిలక ధారణలు కూడా భగవంతుని స్మరింప చేస్తాయి. కాబట్టి హిందువులందరూ ముఖాన బొట్టు పెట్టుకోవడం తప్పనిసరిగా చేయాలి. పిల్లల చేత కూడా పెద్దవారంతా ఈ అలవాటును విధిగా చేయించాలి. (కంచి పరమాచార్య వారి ‘ప్రబోధ సుధాకరం’ నుంచి సేకరణ)

जाया एकादशी या अजा एकादशी 25-9-2019 बुधवार

Jaya Ekadashi 2019 25-9-2019 बुधवार के दिन   भाद्रपद मास के कृष्ण पक्ष की एकादशी को जया एकादशी या अजा एकादशी के नाम से जाना जाता है। आज 26 अगस्त दिन सोमवार को जया एकादशी है। इस दिन जगत के पालनहार भगवार श्रीहरि विष्णु की विधि विधान से पूजा की जाती है, प्रसन्न होकर वे अपने भक्तों के सभी कष्टों को हर लेते हैं। भक्त उनकी कृपा से सभी पापों से मुक्त हो जाते हैं। जया एकादशी  पूजा विधि धार्मिक मान्यताओं के अनुसार, जया एकादशी के दिन भगवान विष्णु की पूजा अराधना करनी चाहिए। जो भी व्यक्ति जया एकादशी  रहते हैं, उनको एकादशी के दिन श्री हरि का ध्यान करके  संकल्प करना चाहिए। स्नान के बाद पूजा स्थान पर भगवान विष्णु की मूर्ति या तस्वीर स्थापित करें और धूप, दीप, चंदन, फल, तिल एवं पंचामृत से उनकी पूजा करें। दिनभर भाग्वाथ्गीथा पारायण  रखें और रात के समय भगवत जागरण करें। अगले दिन द्वादशी को पूजा पाठ के बाद दान करें और फिर पारण करें।

తద్దినం సమయము మరియు నియమాలు

ఆబ్దికం సమయము: సూర్యోదయము మొదలు సూర్యాస్తమయము వరకు గల పగటికాలము- దినప్రమాణము.ఇది 5 కాలములు. 1.ప్రాతఃకాలము ,  2.సంగవకాలము ,  3. మధ్యాహ్నకాలము ,  4.అపరాహ్ణకాలము , 5.సాయంకాలము. ·            ప్రతి నిత్యం సూర్యోదయమునకు గల తిథిని ఆనాటి పూజా ,  వ్రత ,  శుభసమయములకు సంకల్పము చేయవలెనని శాస్త్ర ప్రమాణము. ·            ఆబ్దికాది పితృతిథులకు అపరాహ్ణము ముఖ్యం. ·            ఒక తిథి రెండు రోజులలో అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ కాలమునకు వ్యాప్తి చెందినప్పుడు ఈ అపరాహ్ణ సమయమునకు , లిప్తలతో సహా ఎక్కువ వ్యాపించు రోజున ఆతిథికి సంబంధమగు ఆబ్దికములు పెట్టవలెను. పితృదేవతలకి ఆబ్దికం పెట్టడమనేది ప్రాచీనకాలం నుంచీ వస్తోంది. యజమాని తన పితృదేవతలకి ఇష్టమైన పదార్ధాలను వండించి, భోక్తలుగా బ్రాహ్మణులను పిలుస్తాడు. బ్రాహ్మణులు భోక్తవ్యం నిర్వహించాక వారికి దక్షిణ సమర్పించి నమస్కరిస్తాడు. బ్రాహ్మణులు సంతృప్తి చెందితే, పితృదేవతలు సంతృప్తి చెందినట్టుగా భావిస్తాడు. ఈ నేపథ్యంలో ఆబ్దిక సమయంలో కొన్ని నియమాలను తప్పని సరిగా పాటించాలని శాస్త్రం చెబుతోంది. ఆబ్దిక సమయంలో యజమాని ఉత్తరీయం ధరించకూడదు. అలాగే ఆయన

చనిపోయిన వారికి శ్రాద్ధాదులు అవసరమా? ||శ్రీ చిన్న జీయర్ స్వామిజి || Jet ...

Death anniversory puja items

ప్రత్యాబ్దికం – సంకల్ప  విధానం పూజ సామగ్రి వివరాలు నల్లని నువ్వులు 50 grams, , బియ్యము 4kg., కిలోలు  ,  తమల పాకులు 25, వక్కలు 15, ఆవు నెయ్యి  100 grams ,2 small packets  ,పెరుగు డబ్బా1  బియ్యం పిండి 1/2 కిలో, (పిండాలకు) గందం కొంచెము  , మోదుగ ఆకు  విస్తార్లు 8 , దొప్పలు 8, రూపాయి బిళ్ళలు, 15, రాగి చెంబు 1, ఆచమనం పాత్ర, అరటి పండ్లు 1/2 డజన్  ,తేనె,ఫోటో కు   పూల మాల, కుల్ల  పూలు1/4 kilo, తులసి దళాలు , అగర్బతి ప్యాకెట్, కర్పూరం ప్యాకెట్,  ఆకు కూరలు, చింతపండు, ఉప్పు,బెల్లం, ఎండు మిరపకాయలు,పప్పులు kg. , వంట సామాను ,cow urine,cow dung, pasupu,kumkum,  దక్షిణ. రామాచార్యులు రాచకొండ mobile no: 9989324294

పితృ పక్షాలు తేది 30-9-2023 శనివారం నుండి 14-10-2023 వరకు

పి తృ ఋణాన్ని తీర్చే పర్వం పితృపక్షం. అదే ‘ మహాలయం ’ గా ప్రసిద్ధి చెందింది. .మహం ఆలం యాత్‌ ఇతి మహాలయం ’ అని వ్యుత్పత్తి. చాలినంత తృప్తిని పితరులు ఈ పక్షంలో తమ పుత్రులు చేసిన తర్పణాదుల ద్వారా పొందుతారు కనుక దీన్ని ‘ మహాలయ పక్షం ’ అని చెబుతారు.   ‘‘ అమావస్యే దినే ప్రాప్తే గృహద్వారాయే సమాశ్రితః వాయుభూతాః ప్రవాంఛతి శ్రాద్ధాం పితృగణానృణామ్‌- అని గరుడ పురాణం పేర్కొంటోంది. అమావాస్య దినం రాగానే పితృ దేవతలు వాయు రూపంలో తమ వారి ఇళ్ళకు వచ్చి , సూర్యాస్తమయం వరకూ ఉండి , తమ వారు శ్రాద్ధ కర్మలు నిర్వహించి , అన్నదానాలు చేస్తే సంతృప్తి పొంది , ఆశీర్వదించి వెళ్తారట! లేకుంటే అసంతృప్తి చెంది , శాపనార్ధాలతో నిందించి , తిరుగుముఖం పడతారని గరుడ పురాణ వచనం.   మూడు ఋణాలు ప్రతి మానవుడు మూడు విధాలైన ఋణాలతో పుడతాడు. అవి దేవ ఋణం , ఋషి ఋణం , పితృ ఋణం. ధర్మబద్ధమైన నిత్య నైమిత్తిక కార్యాచరణలతో ఈ మూడు ఋణాల నుంచి విముక్తుడవుతాడు. ‘ యజ్ఞేవ దేవేభ్యః ’ అని శాస్త్ర వచనం. క్రతువులు చేయడం , చేయించడం ద్వారా దేవగణాలు సంతృప్తి చెందుతాయి. అలా దైవఋణం తీరుతుంది. ‘ బ్రహ్మచర్యేణ ఋషిభ్యః ’- అంటే బ్రహ్మచర్యం ద్వారా ఋషి ఋణం త

Office opening puja items

// ఓం శ్రీం శ్రియై నమః // పసుపు 200 గ్రాములు , కుంకుమ 200 గ్రాములు , మంచి గంధం 1 చిన్న డబ్బా , బియ్యము 3 కిలోలు , తమల పాకులు 100, వక్కలు 50, కర్జూరముకాయలు 25, పసుపు కొమ్ములు 1 1, కాజు 200 గ్రాములు , కిస్స్మిస్ 100 గ్రాములు , ఇలాయిచి 50 గ్రాములు , లవంగాలు ౫౦ గ్రాములు , అయిదు రకముల పండ్లు 5 చొప్పున , అరటి పండ్లు డజన్ , కొబ్బరికాయలు 3, రూపాయి బిళ్ళలు 15 లేదా   బంగారు 1 లేదా వెండి 3 బిళ్ళలు , కలశం చెంబులు 2, ఆచమనం పాత్ర , మామిడి కొమ్మలు , రవిక గుడ్డలు 2, తెల్లని వస్త్రము 1, లక్ష్మి ఫోటో , jasmine పూల దండలు , jasmine విడి పూలు ,   బిల్ పుస్తకము , పెన్ను , మిట్టాయి బాక్స్ ,   సాంబ్రాణి , నెయ్యి దీపాలు , వత్తులు , అగ్గిపెట్టె , ఆవు పంచితము , ఆవు పాలు ½ litre , పెరుగు , తేనె , నెయ్యి , చక్కర , బెల్లము ,     నవధాన్యాలు అన్ని కలిపినవి ½ కిలో , తెల్లని ఆవాలు 5 0 గ్రాములు , రాచ గుమ్మడి కాయ 1 , boodida gummadi kaaya 1, నిమ్మ కాయలు 2 ,   దక్షిణ Rs2,001/- . రాచకొండ రామా చార్యులు 9989324294, www.vedaastrologer.blogspot.com పూజ సమయము_____   గం // నుండి   అంతా బాగానే ఉంది .

LORD ANANTHA PADMANAABHA SWAMY VRATHAM POOJA ITEMS

Lord Anantha padmanaabha swamy vratham pooja items Termeric powder 200 grams, Kumkum 50 grams, Gandham powder 1 small box, Rice 3 kg., Betel leaves 50, mango leaves 5, Betel nuts, dates,   25 each, Any 5 verities of fruits altogether 14 nos., Cow milk, curd, honey, cow ghee, jaggery all to gether mix ½ litre, Coconuts 3 nos., Copper kalasham 2 nos., Aachaman paatra,( a small glass, spoon, plate ) Lord Anantha padmanaabha swamy   photo, Tulasi garland, other loose flowers ½ kg., Shesha phani prathima made of dry grass with 14 nos., One rupee coins 15, Agarbathi, 1 packet, Camphor 1 packet, Prasaad made of wheat & jaggerry mixed 28 nos., Hawan sticks, Hawan powder 1 packet, Cow ghee 1 kg., Hawan kund or bricks and small sand Rangooli powder 100 grams, Ghee lamsps 2 nos., wicks, match box 1, Harathi plate, flower baskets, bell, small cups 5, Colour thread ball, Poornahuthi packet small size 1 no. Red cloth 2 nos., Cow dung,

ANANTHA PADMANAABHA SWAMY VRATHAM ON 12-9-2019 THURSDAY

Anant Vrata, Anantha Vratam (Anant Padmanabha swamy vratha), is a puja to Lord Vishnu observed on  Anant Chaturdashi day . Anant Vrat is performed on the fourteenth day in Shukla Paksha of  Bhadrapad month . Ananta Vratam is dedicated to Lord Ananta Padmanabha Swamy, who is Lord Vishnu appears in Anant Sayana form, reclines on Ananta (Aadi Seshu – Snake Anant). Anant vrata is performed by married couple for marital bliss. Why Ananta Vrata is performed? Devotees of Lord Vishnu believe that worship of Lord Vishnu in the form of Ananta Padmanabha, will remove their sorrows. The word ‘Ananta itself gives the meaning – endless. Endless joy and happiness is provided by performing Anantha Vratham. Ananta Vratam has to be observed for 14 consecutive years by married couple for their long and everlasting bond of love and affection. R. Rama charyulu, pandit, mobile no:9989324294