భోగి పండుగ నాడు తెల్లవారు జామున నిద్ర నుండి లేచి అభ్యంగన స్నానం ఆచరించడము వలన భోగి పీడ వదులుతుంది. ఈ భోగి పళ్ళు పోయడమనేది ద్రుష్టి పరిహార్తముగా చేసే కర్మ. ఇలా చేయడము వలన పిల్లలకు ఆయువు వ్రిద్ది చెందును.
శ్రీ వై ష్ణవ ఆగమ శాస్త్ర అర్చక,B.Ed., M.A.(సంస్కృతం),M.A.(జ్యోతిష్యం), M. Com, L.L.B, D.C.O.(computers), no: .9989324294. శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం, మైత్రినగర్,మదీనగూడ, హైదరాబాద్