Skip to main content

Posts

Showing posts from January, 2024

కూరతాళ్వార్ వర్ష తిరు నక్షత్రం తేదీ 31-1-2024 బుధవారం

  విశిష్ట అద్వైత వేదాంతాన్ని గొప్పగా వివరించేవారిలో కూరతాజ్వాన్ ఒకరు. అతను కాంచీపురం సమీపంలోని కూర అగ్రహార గ్రామంలో ధనిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. అతని అసలు పేరు లేదా పుట్టిన పేరు 'శ్రీవత్సంక మిశ్ర', కానీ అతను కూర అగ్రహారానికి అధిపతి అయినందున కూరషన్ లేదా కూరనాథన్ అని పిలుస్తారు. శ్రీ రామానుజాచార్యులు సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించినప్పుడు, కూరతాళ్వార్  తన సంపదలన్నింటినీ త్యాగం చేసి శ్రీరంగానికి వెళ్లి, శ్రీరామానుజాచార్యుల పక్కన నిలబడి, నీడలా ఆయనను అనుసరించాడు. కూరతాజ్వాన్ 108 సంవత్సరాలు జీవించి, శ్రీ రామానుజాచార్యులు జీవించి ఉన్నప్పుడే తన స్వర్గ నివాసానికి (శ్రీ వైకుంఠం) బయలుదేరాడు. వీరు రచించిన  పంచ స్తవాలు - ఐదు స్తవాలను కలిగి ఉంటాయి.  1. శ్రీ వైకుంట్ట స్తవ 2. అతిమానుష స్తవ 3. శ్రీ వరద రాజ స్తవ 4. శ్రీ సుందర బహు స్తవ 5. శ్రీ స్తవ దీనినే పంచ స్తవంగా పిలుస్తారు. ఇవి చదవటానికి ప్రయత్నం చేద్దాం.

నారాయణ కవచం శ్లోకాలు

నారాయణ కవచం స్తోత్రం మహిమ

  నారాయణ కవచం అనేది విశ్వాన్ని సంరక్షించే మరియు రక్షకుడైన నారాయణునికి అంకితం చేయబడిన శక్తివంతమైన శ్లోకం. నారద మహర్షిచే స్వరపరచబడిన ఈ శ్లోకం భక్తులచే రక్షణ రూపంగా మరియు భగవంతుడు నారాయణుని అనుగ్రహాన్ని కోరుతూ పఠిస్తారు.ఈ శ్లోకం ప్రతికూలత, దుష్ట శక్తులు మరియు జీవితంలో ఎదురయ్యే ఏవైనా ఇబ్బందులకు వ్యతిరేకంగా ఒక కవచంగా పనిచేస్తుందని నమ్ముతారు. భక్తి మరియు విశ్వాసంతో పఠించే వ్యక్తికి శాంతి, శ్రేయస్సు మరియు దైవిక రక్షణ లభిస్తుంది. నారాయణ కవచం భగవంతుడు నారాయణుని మహిమ, శక్తి మరియు దైవిక లక్షణాలను వివరించే శ్లోకాలను కలిగి ఉంటుంది, ఇది సృష్టికి అంతిమ మూలం మరియు అతని భక్తుల యొక్క అత్యున్నత రక్షకునిగా అతని పాత్రను నొక్కి చెబుతుంది. ఈ శ్లోకాన్ని క్రమం తప్పకుండా పఠించడం ఆధ్యాత్మిక బలం, అంతర్గత శాంతి మరియు జీవితంలో అడ్డంకులను అధిగమించే సామర్థ్యాన్ని అందిస్తుంది, ఆధ్యాత్మిక వృద్ధి మరియు విముక్తి వైపు నడిపిస్తుంది.

గృహ ప్రవేశం పూజ సామగ్రి వివరాలు

 పసుపు 200 గ్రాములు,  కుంకుమ 100 గ్రాములు,  గంధం చిన్న డబ్బా 1, బియ్యం 5 కిలోలు,  తమల  పాకులు150,  వక్కలు 5 1,  ఖర్జూరం పండ్లు 5 1 పాకెట్,  విడి పూలు, కిలో, తులసి కొంచెం.  పూల దండలు 10  మూరలు,  టెంకాయలు 15,  నిమ్మకాయలు 15 ,  బూడిద గుమ్మడి కాయ 1,  రాచ గుమ్మడి కాయ 1,  పాలు పొంగించటానికి కొత్తది ఇత్తడి గిన్నె , మూత తో సహా..  ఆవు పాలు 1 లీటరు , ఆవు పంచితం,  మామిడి కొమ్మ 1,  నవధాన్యాలు:- 1. గోధుమ పిండి, 1250 గ్రాములు, కంది పప్పు 1250 గ్రాములు, పెసరపప్పు 1250 గ్రాములు, శనగ పప్పు 1250 గ్రాములు, తెల్లని బొబ్బర్లు 1250 గ్రాములు, తెల్లని నువ్వులు 1250 గ్రాములు,మినపప్పు 1250 గ్రాములు, ఉలవలు 1250 గ్రాములు, తెల్లని ఆవాలు 100 గ్రాములు, విస్తరి ఆకులు మంచివి 11,  హోమం సమిధలు 10 పెద్ద కట్టలు, ఆవు నెయ్యి 2 కిలోలు, మట్టి గిన్నె 1,  హోమ గుండ,  పంచామృతం : - ఆవు పాలు, పెరుగు, తేనె, నియ్యి, చక్కెర అన్నీ కలిపినవి 1/2 లీటరు .  పూర్ణాహుతి పెద్ద పాకెట్ 1,   దోవతులు  2, తెల్లని పంచెలు 2,  రాగి చెంబులు 3 ,  బ్లౌస్ పీసులు 12, అరటి కొమ్మలు 4 చిన్నవి.  ఆగరబతి, కర్పూరం, మంగళ హారతి నెయ్యి దీపాలు 2, అగ్గిపెట్టె, 1,  మట్

కనుమ పండగ నాడు ఏం చేస్తారు

  కనుమ రోజున ఆవులు ,  దూడలు ,  ఎద్దుల్ని శుభ్రంగా కడిగి కొమ్ములకు ముఖానికి పసుపు పూసి కుంకుమపెడతారు. కొమ్ములకు అలంకరిస్తారు. వీటిని వీథుల వెంట తిప్పుతూ ఉంటారు. ఎద్దుల కొమ్ములకు రూపాయిలు గుడ్డతో చ్టుటి కడతారు. వాటిని పట్టి కొమ్ములకు ఉన్న డబ్బులను తీసుకోవడానికి పందాలు వేసుకుటాంరు. సంక్రాంతి తరువాత వచ్చే రోజున కనుమ పండుగ అని చేస్తారు. ఇది వ్యవసాయదారుల పండుగ. వ్యవసాయ దారులే కాకుండా పశువుల పండుగగా కూడా చేస్తారు. ఈనాడు గోవులకు పూజ చేయడం ఆచారంగా వస్తూ ఉంది. ఇది తెలుగు ప్రాంతంలో కంటే తమిళ ప్రాంతాలలో ఎక్కువగా ఉంటుంది. కనుమ రోజున ఆవులు, దూడలు, ఎద్దుల్ని శుభ్రంగా కడిగి కొమ్ములకు ముఖానికి పసుపు పూసి కుంకుమపెడతారు. కొమ్ములకు అలంకరిస్తారు. వీటిని వీథుల వెంట తిప్పుతూ ఉంటారు. ఎద్దుల కొమ్ములకు రూపాయిలు గుడ్డతో చ్టుటి కడతారు. వాటిని పట్టి కొమ్ములకు ఉన్న డబ్బులను తీసుకోవడానికి పందాలు వేసుకుటాంరు. ఈ కంగారులో అవి వశం తప్పి పరుగులు పెడతాయి. సాయంకాలం సమయంలో ఊళ్ళో పశువులన్నీ ఒకచోట చేరుతాయి. వాటిమీద మంచి నీటిని చిలకరిస్తారు. అవి సాయంకాలం ఇంటికి తిరిగి వచ్చే సమయంలో లక్ష్మి రావడాన్ని సంతోషిస్తున్నట్లు ఇంటిల్లిపా

తిరుప్పావై 26 వ పాశురం అర్థ తాత్పర్యం వినండి.

తిరుప్పావై 25 వ పాశురం అర్థ తాత్పర్యం వినండి.

తిరుప్పావై లోన 24 వ పాశురం అర్థ తాత్పర్యం

తిరుప్పావై లో 23 వ పాశురం అర్థ తాత్పర్యం వినండి.

భగవతగీత ప్రశ్నావళి

  *14.* “సంశయములు నన్నావరించినపడు, సంకటములు సంప్రాప్తమైనపుడు, నిరాశా నిస్పృహలు జనించినపుడు నేను భగవద్గీత తెరచి చూచెదను. అందు ఏదో ఒక శ్లోకము నన్నూరడించును.” అని చెప్పిన స్వాతంత్ర్య సమరయోధుడెవరు? = మహాత్మా గాంధీ. *15.* భగవద్గీతకు ప్రథమ ప్రచారకుడెవరు? = సంజయుడు. *16.* సేనానాయకులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను? =కుమారస్వామి. *17.* మహాభారత సంగ్రామ ప్రారంభంలో అర్జునుడు ఊదిన శంఖం పేరేమిటి? =దేవదత్తము. *18.* భగవద్గీత యందు వ్యాసునిచే ఎన్ని ఛందస్సులు వాడబడినవి? = ఐదు. (అనుష్టుప్, ఇంద్రవజ్ర, ఉపేంద్రవజ్ర, ఉపజాతి, విపరీతపూర్వ.) *19.* భగవద్గీతను సాక్షాత్తుగా (లైవ్) వినినవారెవరు? =నలుగురు. అర్జునుడు, వ్యాసుడు, సంజయుడు, హనుమంతుడు. *20.* ఆయుధమును ధరించిన వారిలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను? = శ్రీరామచంద్రుడు. *21.* భగవద్గీత యందు శ్రీకృష్ణునికి వాడబడిన ఏవైనా మూడు నామధేయములు? =అచ్యుత, అనంత, జనార్ధన. *22.* భగవద్గీత యందు అర్జునునికి వాడబడిన ఏవైనా మూడు నామధేయములు? =ధనుంజయ, పార్ధ, కిరీటి. *23.* శ్రీకృష్ణపరమాత్మ తన అవతార సమయంలో రెండు గానములు చేసెను. ఒకటి మురళీగానం. మరి రెండవది ఏమిటి? =గీతా గానం. *24.*

తిరుప్పావై 22 న పాశురం అర్థం తాత్పర్యం మరింత వినండి.

తిరుప్పావై లో 22 వ పాశురం అర్థ తాత్పర్యం వినండి.

తిరుప్పావై లో 21 వ పాశురం అర్థ తాత్పర్యం వినండి.

తిరుప్పావై లో 20 వ పాశురం అర్థ తాత్పర్యం

తిరుప్పావై లో 19 వ పాశురం అర్థ తాత్పర్యం

తిరుప్పావై లో 18 వ పాశురం అర్థ తాత్పర్యం వినండి.