Skip to main content

Posts

Showing posts from 2018

Significance of Snathakam (స్నాతకం) | by Dr. Anantha Lakshmi

Pellikuthuru Function | Telugu Wedding Rituals Step By Step - BhakthiOne

వివాహ సమయంలో పెళ్లిపందిరికి ప్రత్యేక స్థానం ఉంటుంది. మనిషి జీవితంలో ప్రధానమైన ఘటమైన పెళ్లి కార్యక్ర మానికి దేవతలందరి ఆశీర్వాదాలుండాలనే భావనతో ప్రకృతితో కూడిన మండపాలను నిర్మించడం ఆచారంగా మార్చారు. పెద్దలు సరిసంఖ్యతో పెళ్లిపందిర్లను నిర్మించి, కొబ్బరి ఆకులతో పచ్చని పందిర్లు నిర్మించే వారు. వీటిని చతురస్రాకారం, అష్టభుజి ఆకారంలో వేయడం పరిపాటి. పందిరి కింద ముత్యాల పందిరిని కొబ్బరి ఆకులతో అందంగా తీర్చుతారు. హిందూ సంప్రదాయం ప్రకారం చాలా మంది ఇంటి ముందు 16 గుంజలతో పందిరి వేస్తారు. దీనికి తల్లి గుంజలు, పిల్లగుంజలు వేస్తారు. ఈ గుంజలను జాజు, సున్నతో ఆలంకరిస్తారు. ఈ గుంజలపై గురిగి (చిన్న మట్టికుండ)ని రవికగుడ్డ (జాకేట్‌ వస్త్రం)తో కట్టి దానిపై కంచుడు (మట్టి ప్రమిద)ను పెట్టి పెళ్లికి ముందు రోజు, పెళ్లి రోజు, తర్వాత రోజు ఇలా మూడు రోజులు దీపారాధన చేస్తారు. పచ్చని పందిరిని అల్లనేరెడు, మామిడి, కానుగ ఆకులతో నింపుతారు. పిల్లగుంజకు ఒక వస్త్రంలో నవధాన్యాలు, నాణేంను కట్టి వాటిని పెళ్లి కూతురితో కట్టిస్తారు. దానికిందా ముత్యాల పందిరి వేస్తారు. ముత్యాల పందిరి వధూవరులకు రక్షణ వలయంగా భావిస్తారు. పెళ్లి పందిరి వర

ముహూర్తం జీలకర్ర బెల్లం పెట్టడానికా..? తాళి కట్టడానికా..? || వివాహాలు-జా...

వివాహ మంత్రాలు - వివరణ - సంధ్యావందనం లక్ష్మీ దేవి - Part 3

మధుపర్కం యొక్క విశిష్టత.. || Sri Kakunuri Suryanarayana Murthy || Dharma...

పెళ్ళి లో ఎదుర్కోలు సమయం లో పానకం ఇవ్వాలి | Significance of Edurukolu a...

धनुर्मास महोत्सव 16-12-2018 सायंकाल 6-30 से. गोदाम्माजी के जन्म के समय आकाशवाणी हुई थी कि हे विष्णुचित्तजी ये वही भूमि देवी है जिनका  विष्णु भगवान  ने  वराह अवतार  लेकर उद्घार किया था तब भूमि देवी द्वारा भगवान से पूछने पर कि आप दास की किस सेवा से प्रसन्न होते है, भगवान बोले जो मुझे पुष्पमाला अर्पण कर मेरा स्तोत्र पाठ करते हैं उन पर मैं विशेष प्रसन्न होता हूँ।  इसी सेवा भाव को मन में धार भूमि देवी ने भूतल अवतार लिया और भगवान की पुष्पमाला की सेवा की तथा 'तिरूप्पावै' नामक सुंदर प्रबंध पाठ भी रचा। गोदाम्माजी ने अपने पिताजी से 108 अर्चावतारों भगवानों का महत्व सुन  रंगनाथ भगवान  को अपने हृदय में विराजमान कर भगवत्ताप्राप्ति अर्थात रंगनाथ प्रभु के लिए धन संक्रांति से मकर संक्रांति तक तीस दिनों के व्रत का अनुष्ठान किया था।  गोदाम्माजी द्वारा किए गए यही तीस दिन के व्रत विधान को हर वर्ष धनुर्मास उत्सव के रूप में मनाते हैं। इस व्रत का अनुष्ठान करते हुए 27वें दिन गोदाम्माजी को रंगनाथ भगवान की प्राप्ति हुई थी। इसी 27वें दिन को गोदा रंगनाथ कल्याण उत्सव के रूप में हर वर्ष राधा कृष्णा मंदिर,म
తేది 18-12-2018 నాడు వైకుంఠ ఏకాదశి ని తెలుగువారు ఎక్కువగా ముక్కోటి ఏకాదశి అని వ్యవహరిస్తారు. ఈ పండుగ విషయంలో చెప్పతగిన ప్రత్యేకత ఒకటి ఉన్నది. కాలపరిగణనంలో తెలుగువారిది చాంద్రమానం. వైకుంఠ ఏకాదశి సౌరమానప్రకారం జరిపే పండుగ. కర్కాటక సంక్రమణం , సూర్యోదయము కంటే ముందే నిద్ర లేవ్వాలి. ఒకటిస్వర్గ ద్వారం : రెండు ముక్కోటి: మూడు వైకుంఠ. ఇందులో మొదటిది అయిన స్వర్గ ద్వార నామవిషయం. ఈనాడు వైకుంఠ ద్వారాలు తెరుస్తారనీ , దక్షిణాయనంలో చనిపోయిన పుణ్యాత్ములు అందరూ అప్పడు స్వర్గంలో ప్రవేశిస్తారని నానుడి. ఈ కారణం చేత ఈ పండుగకు దక్షిణాదిని కొన్ని ప్రాంతాలలో స్వర్గద్వారం అనే నామం కూడా కానవస్తూ ఉంది. ముక్కోటి యనగా మూడుకోట్ల మూడుకోట్ల దేవతలా దినమున శ్రీరంగమో లేక లేదా దివ్యక్షేత్రమున జేరుదురను ప్రతీతి ఉంది. విష్ణువు వైకుంఠానుండి మూడు కోట్ల దేవతలతో ఈనాడు భూలోకానికి దిగి వచ్చాడు కాబట్టి దీనికి ముక్కోటి ఏకాదశి అనేపేరు వచ్చిందని సాధారణంగా చెబుతారు.   " కృత యుగంలో చంద్రావతి అనే నగరం రాజధానిగా చేసుకొని "ముర" అనే అసురుడు రాజ్యపాలనం చేస్తూ ఉండేవాడు. వాడు దేవతల్ని గారిస్తూ వచ్చాడు. అప్పడు దేవతలు వెళ్లి
// శ్రీ రామ // గృహ ప్రవేశం పూజ సామాను Date:17-12-2018 morning4-30a.m. పసుపు 250 grams, కుంకుం 150 grams, గంధం 1 చిన్న డబ్బా , బియ్యం 5 కిలోలు , తమల పాకులు , 1 00, వక్కలు 50, ఖర్జూరం కాయలు , 35, పసుపు కొమ్ములు 21, దారం బంతి , మామిడి కొమ్మలు , అరటి కొమ్మలు 2 పెద్దవి , చిన్నవి 4, రాచ గుమ్మడి కాయ 1, బూడిద గుమ్మడి కాయ 1, ఆవు మూత్రము 1 సీస , ఆవు పెండ , ముగ్గు పిండి , 200 గ్రాములు , గోదుమలు కిలోమ్బావు , కండి పప్పు కిలోమ్బావు , పెసర పప్పు కిలోమ్బావు , పుట్నాల పప్పు కిలోమ్బావు , తెల్లని బొబ్బర్లు కిలోమ్బావు , తెల్లని నువ్వులు కిలోమ్బావు , మినంపప్పు కిలోమ్బావు , ఉలవలు కిలోమ్బావు , అన్ని కలిపిన నవ ధాన్యాలు ½ కిలో , రూపాయ్ బిళ్ళలు 35, అయిదు రకముల పండ్లు 5 చొప్పున , అరటి పండ్లు 2 డజన్లు , ఆవు పాలు 2, Bombay ravva 1/2 kg. kissmiss,kaju,baadam nuts 200 grams each. లీటర్లు , పెరుగు ½ కిలో , తేనె 1 సీస ½ కిలో , ఆవు నెయ్యి 2 కిలోలు ,   చక్కర కిలో , టెంకాయలు 25,   రాగి చెంబులు 5, ఆచమనం పాత్ర , 1, దోతి , ఉత్తరీయ o, చీర జాకెట్ పీసులు 14, ఎందు కొబ్బరి కుడుకలు ½ కిలో , కొత్త గ్లాసులు 5
श्री सत्यनारयना पूजा सामग्री चार केले के पते चार तरफ रकना , पांच आम के पते, एक कलश चामल से बरा तथा आम के पथोमसे द्दका, चावल, कपूर, धुप बती, तथा कुछ तुलसी के पते / प्रसाद के लिए फल, पंजरी, भगवान् के लिए कपडे, मोली, भगवान् को फोटो, घी का दिया / दूद, शहद, दही, घी तथा चीनी मिलाकर पंचामृत बनाए, किसी चौकी या पट्रे   पर लाल कपड़ा बिचाकर मूर्ती को विराजे / चौकी पर केले तथा आम के पत्तों का मंडप बनाए / नहा द्दोकर तथा स्वच्छ वस्त्र धारण करके पूजा करे / भगवान् का   द्द्यान लगाकर, दीया जलाकर तथा अन्य सभी सामान भगवान् को अर्पण करके कथा सुनिये / ब्राह्मण को दक्षिणा बोजन कराना और उनसे आशीर्वचन लेना जरूरी है /

Nacharam Temple,Lakshmi Narashima Swamy temple, Andhra pradesh

Chiluku Dwadasi | Soma Pradosha Vratham | Significance | Shubha Dinam | ...

పూదత్తాళ్వార్  జయంతి  ఈరోజు  16-11-2018 శుక్రవారం . ఆళ్వా రులలో రెండవవాడు పూదత్తాళ్వార్. సంప్రదాయ గాథల ప్రకారము ఇతడు సిద్ధార్ధి సంవత్సరము ఆశ్వయుజ మాసము శుద్ధ నవమి బుధవారము ధనిష్టా నక్షత్రమున (పొయ్‌గై ఆళ్వారు అవతరించిన మరుసటినాడు) మహాబలిపురము (తిరుక్కడల్మల్లై) లో బండి గుఱిగింజ పూవులో అవతరించాడు. 'పూతము' అనగా యథార్థము, ఆత్మ అని అర్ధాలు. తన పాశురాలలో యథార్థమును చెప్పినందువలనా, సర్వేశ్వరునికి ఆత్మగా ఉన్నందువలన ఇతనికి 'పూదత్తాళ్వార్' అన్నపేరు వచ్చింది. భూతాహ్వయుడనీ, మల్లపురాధీశుడనీ ఇతని నామాంతరములు. శ్రీ మహా విష్ణువు గదాయుధమైన  కౌమోదకికి  ఇతడు అంశావతారమని భక్తుల విశ్వాసము. పూదత్తాళ్వార్ ఆచార్యుడు నేనముదలియార్ (విష్వక్సేనుడు). తిరువారాధనము ఆళ్వాకళ్‌నైనార్. ముగ్గురు ఆళ్వారులు భగవద్దర్శనము కలిగి పులకించినపుడు పూదత్తాళ్వార్ పాడిన నూరు పాశురములు 'ఇరణ్డాన్ తిరువందాది' (రెండవ వంద ముక్తగ్రస్త గేయాలు) అనబడుచున్నాయి.  దివ్య ప్రబంధాలలో  ఇవి రెండవ భాగము. ప్రతి పాశురమునకు చివరి పదము (అంతము) తరువాతి పాశురమునకు మొదటి పదము (ఆది) గా నుండుట వలన ఈ పాశురములు "అందాది" అనబడ్
శ్రీ సత్యనారాయణ స్వామి     పూజ సామగ్రి పసుపు , 1 00 grams,   కుంకుం 10 0 grams,   శ్రీ గంధం ,   బియ్యం 3 కిలోలు ,   తమల పాకుల 10 0,   వక్కలు 25 ,   కర్జూరము 21 ,   పసుపు కొమ్ములు 11, అయిదు రకముల పండ్లు , 5 చొప్పున , అరటి పండ్లు ఒక డజాన్, , ఆవు పాలు లీటరు   పెరుగు , 1/2 kg. తేనె ,   నెయ్యి 1/2 kg, jaggery ½ kg.   పూలు 1 కిలో ,   పూల దండ 2 ,   తులసి దండ 1 , రూపాయి బిళ్ళలు , 15 ,   రాగి చెంబులు 2 ,   అరటి కొమ్మలు , 4,   మామిడి ఆకులు ,   తెల్లని వస్త్రము బంగారు అంచుతో 2   కనుములు 2 ,   ఎందు కొబ్బరి 2 , కొబ్బరి కాయలు 8 , సత్యనారాయణ స్వామి ఫోటో , పూజా   పీటము ,   అగర్బత్తి , కర్పూరము ,   గోధుమ రవ్వ 1 ½ కిలో ,   కాజు , kissmiss, బాదం పలుకులు , etc.   yaalak, lavanga, పచ కర్పూరం, కుం కుం పూవు,తీర్థం పొడి.   కంకణముల దారం ,   ఆవు పంచితం ,   జంజీరము 1 .   ఆవు నెయ్యి దీపాలు 2 ,   దీపం చేమ్మేలు పెద్దవి 2 . వత్హులు, అగ్గిపెట్టె                                                                     
మానవున్ని నరకం నుండి తప్పించేవి వృక్షాలు, Helping Trees for Human Being from Narakam మానవున్ని నరకం నుండి తప్పించేవి వృక్షాలు Helping Trees for Human Being from Narakam మానవున్ని నరకం నుండి తప్పించేవి వృక్షాలు మానవుణ్ణి నరకం నుండి తప్పించేవి కూడా వృక్షాలే అని “శ్రీ వరాహా పురాణం“ (172వ అధ్యాయం, 36 వ శ్లోకం) పేర్కొంది.  శ్లోకం :- అశ్వత్ధ మేకం, పిచుమంధ మేకం, స్య గ్రోధమేకం, దశ పుష్ప జాతీం ı ద్వే ద్వే తధా దాడిమ మాతులింగే పంచామ్ర వాపీ నరకం న యాతీ ıı ఒక రావి చెట్టు, ఒక నిమ్మ చెట్టు, ఒక మఱ్ఱి చెట్టు, రెండు దానిమ్మ చెట్లు, రెండు మాధీ ఫలపు చెట్లు, అయిదు మామిడి చెట్లు, పది పూల చెట్లు వేసినవాడు నరకానికి వెళ్ళడు. పెంచిన మొక్కలే పుట్టే బిడ్డలు మనం మొక్కలు నాటి, ఆ మొక్కలను జాగ్రత్తగా పెంచి పోషిస్తే అవే పునర్జన్మలో మనకు సంతానంగా మారతాయని హిందూ దర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి. అలాగే వృక్షాలను దానం చేయటం కూడా పుణ్యాన్ని అందించే దానాల్లో ఒకటి. వృక్షాల గురించి ఋగ్వేదంలో ఇలా ఉంది. శ్లోకం :- మా కాకమ్బీరముద్ వృహో వనస్పతి మశస్తీర్వి హి నీనశః ı మోత సూరో ఆహా ఏదాచన గ్రీవ ఆదధతే వేః ıı ఇతర పక్షులు పీకలు పట్టుకొ

Samskrutam Nerchukundam | EP 53 | 06-07-18 | SVBC TTD

పుణ్యః వాచనం పూజ సామాగ్రి పసుపు 200 గ్రాములు, కుంకుం 50 గ్రాములు,గంధం చిన్న డబ్బా, బియ్యం 3 కిలోలు, పూలు, పూల దండ, ఆవు పంచితం, ఆవు పేడ, అరటిపండ్లు 6, మామిడి కొమ్మ 1, రాగి చెంబు, గ్లాసులు 5, తమలపాకులు, 25, వక్కలు 15, రూపాయి బిళ్ళలు, 15, అగర్బతి, కర్పూరం, కొబ్బరి కాయ, 1, దక్షిణ Rs.1,౦౦౦/-
ధన్వంతరి జయంతి నవంబరు 5,సోమవారం  దేవవైద్యుడు ధన్వంతరి శ్రీమహావిష్ణువు అవతారమని పురాణాల్లో వుంది. నారాయణుడికి సంబంధించిన ఇరవై ఒక్క అవతారాలను వ్యాసభాగవతం వివరిస్తుంది. అమృతం కోసం దేవతలు, రాక్షసులు క్షీరసాగర మథనం చేశారు. ఇందులో తొలుతగా హాలాహ‌లం రాగా ఈశ్వరుడు దాన్ని స్వీకరించి కంఠంలో వుంచుకున్నాడు. తరువాత కల్పవృక్షం, కామధేనువు, ఐరావతం, చంద్రుడు, లక్ష్మీదేవిలు ఆవిర్భవించారు. అనంతరం ధన్వంతరి ఒక చేత అమృత భాండం, మరో చేతిలో ఆయుర్వేదశాస్త్రంతో జన్మించాడు. ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు ధన్వంతరి క్షీరసాగరం నుంచి పుట్టినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. క్షీరసాగరంలో నుంచి ఆవిర్భవించిన ధన్వంతరి తనకు స్థిరనివాసం కల్పించాలని మహావిష్ణువును ప్రార్థించగా రెండో ద్వాపరంలో నీకు ఖ్యాతి కలుగుతుంది అని వరమిస్తాడు. అధర్వణవేదంలోని ఆయుర్వేదాన్ని ధన్వంతరి ప్రచారం చేసి అందరికీ ఆరోగ్యాన్ని అనుగ్రహించాడు. భారతీయ సంప్రదాయ వైద్యంఆయుర్వేదం. ఇందులో పలు రోగాలకు తీసుకోవాల్సిన చికిత్సల గురించి సమగ్రమైన సమచారం వుంది. మన ప్రాచీన చరిత్రలో వైద్యులుగా పేర్కొన్న సుశ్రుతుడు, చరకుడు మొదలైనవారి వైద్య విధానాలకు ధన్వంతరి ఆయుర్వేదమే