భోగి పండుగ నాడు తెల్లవారు జామున నిద్ర నుండి లేచి అభ్యంగన స్నానం ఆచరించడము వలన భోగి పీడ వదులుతుంది. ఈ భోగి పళ్ళు పోయడమనేది ద్రుష్టి పరిహార్తముగా చేసే కర్మ. ఇలా చేయడము వలన పిల్లలకు ఆయువు వ్రిద్ది చెందును.
శ్రీ వై ష్ణవ సాంప్రదాయ పురోహితులు, పా0 చరాత్ర ఆగమ శాస్త్ర ఉత్తీర్ణులు, B.Ed., M.A.(సంస్కృతం),M.A.(జ్యోతిష్యం), M. Com, L.L.B,(corporate lawyer), D.C.O.(computers), Mobile NO:9989324294, e-mail ID:ramachary64@gmail.com,web blog:www.vedaastrologer.blogspot.com