భగవంతునికి భార్యగా మారిన పుణ్యవతి ఆండాళ్నే గోదాదేవి . హరి సంకీర్తనం, శరణాగతీ, పుష్పమాల సమర్పణం అనే మూడు సేవల గురించి శ్రీమహావిష్ణువు స్వయంగా భూదేవితో చెప్పినట్లు ఆర్యోక్తి..ఈ రోజున ఆండాళ్ అమ్మవారి తిరుప్పావై సేవ కాలం మరియు ఆశ్తోతరం, ఆండాళ్ సూక్తి చదువుదాం రండి. శ్రీ వైష్ణవ దేవాలయాలకు రండి. కలిసి పూజలు చేద్దాం. విశిష్టాద్వైత మత ప్రచారకులైన 12 మంది ఆళ్వార్లలో ఒకరైన ఆండాళ్ అమ్మవారి తిరునక్షత్రo . గోదా దేవి తిరునక్షత్రం ఈ రోజు . ఆండాళ్ అసలు పేరు కోదై. ''కోదై'' అంటే మాలిక. ఆ పేరే క్రమంగా గోదాగా మారింది. అంటే ఆవిడ విష్ణు చిత్తుల వారికి ఈ రోజున తులసి వనంలో దొరికింది . నిజానికి భూదేవి ఆండాళ్ గా జన్మించిందని చెబుతారు. అందుకే ఈ రోజు అన్ని వైష్ణవాలయాలలో ఆండాళ్ తిరునక్షత్రం విశేషంగా జరుపుతారు . తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడనే భక్తుడు ఉండేవాడు. ఈ విల్లిపుత్తూరులోనే శ్రీకృష్ణుడు, మర్రి ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం. అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్నికృష్ణుడే. విష్ణుచిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్పమా...
శ్రీ వై ష్ణవ సాంప్రదాయ పురోహితులు, పా0 చరాత్ర ఆగమ శాస్త్ర ఉత్తీర్ణులు, B.Ed., M.A.(సంస్కృతం),M.A.(జ్యోతిష్యం), M. Com, L.L.B,(corporate lawyer), D.C.O.(computers), Mobile NO:9989324294, e-mail ID:ramachary64@gmail.com,web blog:www.vedaastrologer.blogspot.com