Skip to main content

Posts

Showing posts from March, 2020
శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది రాశిఫలాలు 2020 మేష రాశి నక్షత్రాలు: అశ్వని నాలుగు పాదాలు , భరణి నాలుగు పాదాలు , కృత్తిక 1 పాదం. ఆదాయం- 5, వ్యయం- 5 , రాజపూజ్యం- 3, అవమానం- 1 రా ఆర్థిక , ఆరోగ్యపరిస్థితి బాగున్నప్పటికీ ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అవసరమవుతాయి. గృహ సంబంధ విషయాలు , వ్యాపారాలు కొంత నత్తనడకన నడిచినా కొన్ని ప్రాజెక్టులలో లాభాలకు ఇబ్బంది ఉండదు. సంవత్సర ద్వితీయార్థంలో మీ అంతరాత్మ సాక్షికి విరుద్ధంగా ఆర్థిక ప్రయోజనాల కోసం కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. సంతాన విద్యావిషయాలు , వ్యక్తిగత విషయాలు సాధ్యమైనంత వరకు మీరే చూసుకుంటారు. సంవత్సర ద్వితీయార్థంలో ఫలితాలు చాలా బాగుంటాయి. కోరుకున్న మంచి ఉద్యోగ అవకాశం లభిస్టుంది. సాఫ్ట్వేర్ రంగాల వారికి శక్తి సామర్థ్యాలకు తగిన ఉద్యోగం లభిస్తుంది. విదేశాలలో చదువుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. విదేశాలలో ఉద్యోగ అవకాశం కోసం ఎదురుచూస్తున్న వారికి అవకాశాలు లభిస్తాయి. వృషభరాశి కృత్తిక 2,3,4 పాదములు లేదా రోహిణి 1,2,3,4 పాదములు లేదా మృగశిర 1,2 పాదము వారిది వృషభరాశి. ఆదాయం – 14 వ్యయం – 11 రాజపూజ్యం – 6 అవమానం – 1 వృషభ రాశి వారికి ఈ సంవత్

Ugaadi Telugu New Year festival on 25-3-2020

ఉగాది.. ‘ఉగ’ అంటే నక్షత్ర గమనం లేదా జన్మ.. ఆయుష్షు అని అర్థాలు కూడా ఉన్నాయి. వీటికి ఆది ఉగాది. అంటే ప్రపంచంలోని జనుల ఆయుష్షుకు మొదటిరోజు కాబట్టి ఉగాదిగా మారింది. యుగం అంటే రెండు లేక జత అని కూడా అర్థం. ఉత్తరాయణ, దక్షిణాయనాలకు ఆయన ద్వయ సంయుతం ‘యుగం’ (సంవత్సరం) కాబట్టి ఆ యుగానికి ఆది యుగాది అయ్యింది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడే కలియుగం ప్రారంభమైంది. త్రేతాయుగంలో ఉగాది రోజే శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగింది. ఈ రోజే శ్రీమహావిష్ణువు మత్స్యావతారంలో సోమకాసురుని సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించినట్లు పురాణాల్లో పేర్కొన్నారు. విక్రమార్కుడు, శాలివాహన చక్రవర్తి ఉగాది రోజునే సింహాసనాన్ని అధిష్ఠించారు. శ్రీవికారినామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ శ్రీశార్వారి నామ తెలుగు సంవత్సరాది  ఉగాది పర్వదినం మార్చి 25 బుధవారం. వాస్తవానికి మంగళవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఛైత్ర శుద్ధ పాడ్యమి మొదలైనా పండగ మాత్రం బుధవారం జరుపుకోవాలి. ఎందుకంటే శాస్త్రోక్తంగా సూర్యోదయం సమయంలో తిథి ప్రకారం పండుగ జరుపుతారు. ఉగాది రోజున అత్యంత ముఖ్యమైనది పచ్చడి. ఈ పచ్చడి ఏ సమయంలో తీసుకోవాలనేది కూడా వేద పండితులు తెలియజేశారు.

1897 అంటువ్యాదుల నివారణ చట్టం అమలు

కోవిడ్- 19 వ్యాధికి గురైన బాధితులు వైద్యం తీసుకోకుండా పారిపోకుండా ఉండేందుకు లేదా నిర్బంధంలో ఉండటానికి నిరాకరించినపుడు వారిని అదుపులోకి తీసుకునేందుకు కర్ణాటక ప్రభుత్వం ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ (అంటువ్యాధుల నివారణ చట్టం)- 1897 ని అమలు చేసింది. ఇది 123 ఏళ్ల నాటి చట్టం. కర్ణాటకలోని మంగళూరులో కరోనావైరస్ లక్షణాలు గుర్తించిన ఒక రోగి హాస్పిటల్ నుంచి ఆదివారం రాత్రి పారిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేసింది. రైలు లేదా ఇతర మార్గాల ద్వారా ప్రయాణించే వారికి వైద్య పరీక్షలు నిర్వహించే హక్కు అధికారులకి ఉంటుంది. వ్యాధి సోకిన రోగులను హాస్పిటల్లో విడిగా ఉంచవచ్చు. పరీక్షలు నిర్వహించే అధికారి ఎవరికైనా వ్యాధికి గురైన అనుమానితులను అదుపులోకి తీసుకుని వైద్యం అందించే హక్కు ఉంటుంది. ఎవరికైనా వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉన్నట్లయితే వారిని అదుపులోకి తీసుకుని నిర్బంధంలో పెట్టే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఈ చట్టాన్ని అతిక్రమిస్తే శిక్ష ఏమిటి ఈ చట్టాన్ని ధిక్కరించిన వారికి భారతీయ శిక్షా స్మృ తిలోని సెక్షన్ 188 ప్రకారం శిక్ష విధించవచ్చు. చట్టాన్ని అమలు చేసే ప్రక్రియలో అధికారులపై

చనిపోయిన మీ వాళ్ళు మళ్ళీ మీ ఇంటికి ఏప్పుడు వస్తారో తెలుసా ? | Sri Chagan...

చనిపోయిన మీ వాళ్ళు మళ్ళీ మీ ఇంటికి ఏప్పుడు వస్తారో తెలుసా ? | Sri Chagan...

ఈ ఐదుగురు మాత్రమే వివాహ వేదికపై ఉండాలి.. || Dharma Sandehalu || Bhakthi TV

ఒడిగంటి బియ్యంలో ఏమేమి వేయాలి? ఎలా కట్టాలి? | Wedding Rituals | Dharma S...

Process Of Gauri Puja For Marriage | Hindu Wedding Traditions - BhakthiOne