ఎల్లప్పుడూ ఉదయము స్నానము చేయాలే. మూడు పూటలు స్నానము చేయాలే. భోగములను వదిలి జితేంద్రియుడి మూడు పూటలు విష్ణువు ను పూజించాలే. ఈ మాసమునందు స్నానం చేసినచో కోరిన ఫలములు పొందుతారు. అన్ని అవయములు దృడముగా ఉండగా వేడి నేటి స్నానము చేయరాదు. పితరులకు, దేవతలకు ముల్లంగి ఇవ్వరాదు. బ్రాహ్మణుడు మొలకాన్ని తింటే నరకానికి పోతాడు. ప్రతి రోజు సూర్యునికి అర్గ్యము ఇవ్వలే.మాఘమాసము రాగానే సూర్యోదయము కాగానే జలము లన్నే శబ్దిస్తాయి. త్రివిధములయిన సర్వ పాపములను పోగొట్టి పవిత్రులను చేస్తాయి. ప్రతి రోజు చక్కరతో కూడిన నువ్వులను దానము చెయ్యాలే. అలాగే తిలల స్నానం, తిలలు వంటికి రాచుకోవడం, తిల హోమం,తిల తర్పణం, తిల భోజనం, తిల దానం,ఈ ఆరు రకాల తిలలు పాప నాశనకములు. వస్త్ర భుశానములతో అలంకరించి బ్రాహ్మణా దంపతులను భుజింప చేయాలే. కంబళము, జింక చర్మము, రత్నములు, వివిధ వస్త్రములు, రవికలు ఇవ్వాలే. శక్తి కొలది అన్న దానము చేయాలే. వేద విద్వాంసులకు బంగారము ఇవ్వాలే. ముప్పది నువ్వు లడ్డులు ఇవ్వాలే. దేవాలయములో నువ్వుల దేపములు పెట్టాలే
పసుపు 200 గ్రాములు, కుంకుమ 50 గ్రాములు, శ్రీ గంధం 1 చిన్న డబ్బా, బియ్యం 4 కిలోలు, తమల పాకులు 100 , వక్కలు 35, పసుపు కొమ్ములు 21, ఎండు కుడుక 2, ఖర్జూరం పాకెట్ 1 , టెంకాయలు 15 (ప్రతి దర్వాజకు ఒక టెంకాయ కొట్టాలి ) , తెల్లని ,వస్త్రములు 2, (బంగారు అంచు ఉండాలి ),కనుములు 2, అరటి పండ్లు 2 డజన్ అగర్ రబత్తి ,, సాంబ్రాణి పొడి, దారం బంతి 1, ఆవు పంచితం, 100 ml కర్పూరం పాకెట్ మామిడి కొమ్మ 1 నవగ్రహ పూజ, వాస్తు పూజ సామాను: - గోధుమ పిండి 1,250 గ్రాములు, కంది పప్పు 1250 గ్రాములు, పెసర పప్పు 1250 గ్రాములు, శనగ పప్పు 1250 గ్రాములు, తెల్లని బొబ్బర్లు 1250 గ్రాములు, తెల్లని నువ్వులు 1250 గ్రాములు, మినప్పప్పు 1250 గ్రాములు, ఉలవలు 1250 గ్రాములు, ఆవాలు 50 గ్రాములు., విస్టారి ఆకులు 10, దొప్పలు 8. రాగి కలశం చెంబులు 3, పాలు పొంగిచ్చటానికి కొత్త ఇత్తడి గిన్నె 1, దీపాలు 2 ఆవు నెయ్యితో , దీపం చెమ్మెలు నూనె దీపాలతో 2, వత్తులు, అగ్గిపెట్టె 1, రూపాయి బిళ్ళలు 25 పూలు ఒక కిలో, పూల హారాలు 5 మూరలు , ఒకటి ,దేవుని ఫోటో ఆచమనం పాత్ర రాచ గుమ్మడి కాయ 1, బూడిద గుమ్మడి కాయ 1, గరిక కొంచెం 1 కట్
Comments
Post a Comment