Skip to main content
శ్రీమన్ నాథమునులు జన్మ నక్షత్రం 5-7-2017 నాడు ఉంది. వీరనారాయణ పురంలో ఈశ్వర భట్టాళ్వార్ నకు జన్మించారు.వారికి రంగనాథముని మరియు నాథ బ్రహ్మర్ అని నామధేయములు కలవు. వారు అష్టాంగ యోగం మరియు దైవ సంగీతంలో నిష్ణాతులు. వీరే అరయర్ సేవని దివ్య దేశములలో ప్రవేశపెట్టారు. ఇప్పటికి మనం శ్రీ రంగం, ఆళ్వార్ తిరునగరి , శ్రీ విల్లిపుత్తూర్ లలో సేవించవచ్చును.
నాథమునులు వారి తండ్రి మరియు కుమారునితో ( ఈశ్వర ముని) కూడి మధుర, బృందావనం , గోవర్ధన గిరి, ద్వారక,బదరికాశ్రమం, నైమిశారణ్యం మొదలగు దివ్య దేశములకు వెళ్ళిరి. వారు గోవర్ధనపురం అనే ఊరిలో స్వామి యమునా నది రూపంలో ప్రవహిస్తున్న యమునా నది ఒడ్డున ఉండిరి. ఒక రోజు స్వామి నాథమునులకు కలలో కాట్టుమన్నార్ గుడికి తిరిగి వెళ్ళమని ఆదేశించిరి . వారు తిరుగు ప్రయాణంలో వారణాసి, పూరి , సింహాచలం, తిరుమల, ఘటికాచలం, కాంచీపురం ( అక్కడ మిగిలిన దివ్య దేశములు), తిరువహీంధ్రపురం, తిరుక్కోవలూరు, శ్రీ రంగం, కుంభకోణంలలో ఉన్న పెరుమాళ్ళకు మంగాళాశాసనము చేసి చివరికి వీరనారయణపురమమునకు చేరిరి.

Comments

Popular posts from this blog

గృహ ప్రవేశం & హోమం, కళ్యాణం , సత్యనారాయణ పూజ సామగ్రి వివరాలు

పసుపు 200 గ్రాములు, కుంకుమ 50 గ్రాములు, శ్రీ గంధం 1 చిన్న డబ్బా,  బియ్యం 4  కిలోలు,   తమల పాకులు 100   ,  వక్కలు 35, పసుపు కొమ్ములు 21,  ఎండు కుడుక 2,  ఖర్జూరం  పాకెట్ 1 ,  టెంకాయలు 15  (ప్రతి దర్వాజకు ఒక టెంకాయ కొట్టాలి )   , తెల్లని  ,వస్త్రములు 2, (బంగారు అంచు ఉండాలి ),కనుములు 2,  అరటి పండ్లు 2 డజన్  అగర్ రబత్తి ,, సాంబ్రాణి పొడి, దారం బంతి 1,  ఆవు పంచితం, 100 ml  కర్పూరం పాకెట్  మామిడి కొమ్మ 1 నవగ్రహ పూజ, వాస్తు పూజ సామాను: - గోధుమ పిండి 1,250 గ్రాములు, కంది పప్పు 1250 గ్రాములు, పెసర పప్పు 1250 గ్రాములు, శనగ పప్పు 1250 గ్రాములు, తెల్లని బొబ్బర్లు 1250 గ్రాములు, తెల్లని నువ్వులు 1250 గ్రాములు, మినప్పప్పు 1250 గ్రాములు, ఉలవలు 1250 గ్రాములు, ఆవాలు 50 గ్రాములు., విస్టారి ఆకులు 10, దొప్పలు 8.   రాగి  కలశం చెంబులు 3, పాలు పొంగిచ్చటానికి  కొత్త ఇత్తడి గిన్నె 1,  దీపాలు 2 ఆవు నెయ్యితో , దీపం చెమ్మెలు నూనె దీపాలతో 2,  వత్తులు, అగ్గిపెట్టె 1, రూపాయి  బిళ్ళలు  25   పూలు ఒక  కిలో, పూల హారాలు  5  మూరలు ,  ఒకటి ,దేవుని ఫోటో   ఆచమనం పాత్ర రాచ గుమ్మడి కాయ 1, బూడిద గుమ్మడి కాయ 1,  గరిక కొంచెం 1 కట్

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-

ప్రతి వారం శుక్రవారం అభిషేకం

 అభిషేకం పూజ సామగ్రి , ముందుగా గో పూజ తో ప్రారంభం. ఉదయం 6-15 ని// ఆవు పాలు,  పెరుగు,  తేనె, ఆవు నెయ్యి,  చక్కెర  కొబ్బరి బోండాం,  పసుపు 100 గ్రాములు  దోవతి సెల్లా , అంచు పెద్దగా ఉండాలి.  సాంబ్రాణి పౌడర్, పండ్లు, పూలు, కర్పూరం పాకెట్,  బ్రాహ్మణ ఆశీర్వచనం,