Skip to main content

Posts

Showing posts from 2025

హోమం పూజ సామగ్రి

  హోమ సామగ్రి :  పిరమిడ్ రూపములొ ఉండే ఒక రాగి పాత్ర , ఆవు పిడకలు ,5, నవధాన్యాలు అన్నీ కలిపి 1/2 కిలో,  స్వచ్చమైన ఆవు నెయ్యి , కిలో ,  పాలిష్ చెయ్యని బియ్యము (దంపుడు బియ్యము), సూర్యోదయము , సూర్యాస్తమయము వచ్చునట్లు గా ఉన్న ప్రదేశము (చోటు), ఎండు మామిడి , రావి,జువ్వి, మర్రి చెట్టు కొమ్మ పుల్లలు , కర్పూరము ,1 ముద్ధ పాకెట్  పూజా సామగ్రి ,పూలు,పండ్లు,  పూర్ణాహుతి పాకెట్,  తాటాకుల విసనకర్ర , ఎర్రని  మట్టి పాత్రలు 2,  ఔషద మొక్కల సమిధలు  , గంధం చెక్కలు , సువాసం ద్రవ్యాలు కొన్ని , బ్రాహ్మణ దక్షిణ Rs .  హోమ శక్తి :  ఔషధ ఉపయోగాలు : దానివలన కలిగే ఆరోగ్య నియంత్రణ , కాలుష్య నివారణా ప్రయోజనాలు ఎన్నో నిక్షిప్తంచేసి ఉన్నాయి . హోమము లో ఉన్నది అగ్ని శక్తి . ఆరోగ్యము కోసం నీటిని మరిగించడానికి అగ్నిశక్తి ని వాడుతాము . హోమము చేయు చోటు లో వెలుతురుకి చుట్టు ప్రక్కలకు క్రిమికీటకాలు చేరవు . హోమాగ్నితో వచ్చే వేడికి హానికరమైన సూక్ష్మజీవులు మరణిస్తాయి . హోమాగ్ని వేదికి కొన్ని హానికర రసాయనాలు మంచి గా మారుతాయి , మనసులో గూడుకట్టుకొన్న ఒత్తిడులు తొలగిపోయి ప్రశాం...

నిర్జల ఏకాదశి తేదీ 6-6-2025 శుక్రవారం

   ఉపవాసం రోజంతా ఆహారం, నీరు తీసుకోకుండా పాటిస్తారు. ఉపవాసం పాటించే వ్యక్తి నియమాల ప్రకారం నీళ్లు కూడా తాగరు. కనుకనే ఈ ఏకాదశిని నిర్జల ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి ఉపవాసం పాటించే వ్యక్తి మర్నాడు ఉపవాసం విరమించిన తర్వాతే ఆహారం లేదా నీరు తీసుకుంటారు.  24 ఏకాదశి ఉపవాసాలలో నిర్జల ఏకాదశి ఉపవాసం అత్యంత కష్టతరమైనదిగా పరిగణించబడుతుంది. దీనిని భీమ సేన ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఉపవాసాన్ని మొదటిసారిగా మహాభారత కాలంలో పాండు కుమారుడు భీముడు పాటించాడని.. అందుకే దీనిని భీమసేని ఏకాదశి అని కూడా పిలుస్తారు.  విశ్వాసం ప్రకారం ఈ రోజున విష్ణువు, లక్ష్మీ దేవిని భక్తితో పూజించి, ఉపవాసం ఉండేవారికి విష్ణువు ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయి.అంతేకాదు ఆ వ్యక్తి వంశస్తులందరూ సుఖ సంతోషాలతో జీవిస్తారని.. పూర్వీకులు పాపాల నుంచి విముక్తిని కూడా పొందుతారని నమ్మకం. ఉపవాసం ఉండటానికి సుర్యోదయ సమయంలో నిద్రలేచి స్నానం చేయండి. ఆ తర్వాత పసుపు రంగు దుస్తులు ధరించి, సూర్య భగవానుడికి నీటితో అర్ఘ్యం సమర్పించండి. తరువాత భక్తితో, శ్రీ విష్ణువుకు జలాభిషేకం గంగా జలంతో పాటు పంచామృతంతో చేయండి, ఆ తర్వాత భక్తితో విష్ణువును...

దశ పాపహర దశమి తేదీ 5-6-2025 గురువారం

  దశపాపహర   దశమి  రోజు గంగాస్నానం చేయడం వల్ల ఆ పాపాలన్నింటినీ గంగాదేవి హరిస్తుందని స్కాంద పురాణం చెప్పింది. కాశీలో స్నానమాచరిస్తే లభించే ఫలితం అంతా ఇంతా కాదు. అంతా కాశీ వెళ్లలేరు కాబట్టి నది, బావి, చెరువు, సముద్రం ఎక్కడైనా కానీ భక్తి శ్రద్ధలతో స్నానమాచరించాలి. గంగాదేవి ఆరాధనకు ప్రీతిపాత్రమైన రోజు. గంగాదేవి మాహాత్మ్యాన్ని గురించి స్కాంద పురాణంతో సహా పలు పురాణాలు, స్మృతి కౌస్తుభం, వ్రత నిర్ణయ కల్పవల్లి, వాల్మీకి రామాయణం, మహా భారతంలో గాంగేయుని (భీష్ముని) వృత్తాంతంలో వర్ణించారు. వనవాసానికి వెళ్తూ సీతాదేవి గంగను పూజించి తిరిగి వచ్చాక గంగోత్సవం జరుపుతానని మొక్కుకున్నట్టు రామాయణ గాథ.ఈ రోజున శ్రీ గంగాష్టకం, శ్రీ గంగ స్తవః, శ్రీ గంగా స్తోత్రం చదువుకుంటే మంచిది.  ఇంతటి మాహాత్మ్యం ఉన్న గంగామాతను ప్రస్తుతిస్తూ స్కాంద పురాణం   ‘‘జ్యేష్ఠమాసి సితే పక్షే దశమీ హస్త సంయుతా హరతే దశపాపాని తస్మార్దశ హరా స్మృతా!’’   అన్నది. లోకంలో మనుషులు తెలిసీ, తెలియక పాపాలను చేయడం సహజం  .  పది పాపాలూ..  ఏమిటంటే.? పది విధాలైన పాపాలను సామాన్యంగా నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడ...

gruha pravesh pooja samagri

 పసుపు 200 గ్రాములు, turmeric powder కుంకుమ 100 గ్రాములు, kumkum శ్రీ గంధం 1 చిన్న డబ్బా, gandham  బియ్యం 4  కిలోలు,rice  ప్లాస్టిక్ కప్పులు 10, plastic cups తమల పాకులు, 100,betel leaves వక్కలు 45, betel nuts ఖర్జూరం పండ్లు 35, dates dry fruits బాదం పలుకులు 200 గ్రాములు,badaam nuts రాగి చెంబులు 2, copper kalash ఆచమన పాత్ర 1, glass,spoon,plate etc. కూచోవటానికి చాపలు,  mats  వి డి పూలు 1/2 kilo , పూల దండలు,  loose flowers, and garlands అయిదు రకముల పండ్లు  five verities of fruits including banana dozan ఆవు పాలు లీటరు, cow milk one litre ఆవు పాల తో చేసిన పెరుగు 200 గ్రాములు, curd  ఆవు నెయ్యి దీపాలకు, 200 గ్రాములు,  ghee for lamps etc. sugar 1/4 kilo మంచి తేనె సీసా 200 గ్రాములు,  honey  వత్తులు, , అగ్గిపెట్టె, wicks and match box దీపం చెమ్మెలు  2, మంగళ హారతి నెయ్యి దీపం కుందె లు 2 చిన్నవి standing lamps and small lamps for haarathi  మామిడి కొమ్మలు, mango leaves నవ ధాన్యాలు:-(నవ గ్రహ పూజ,వాస్తు పూజ )  nava dhaanya (nin...

శ్రీ వైష్ణవ దేవాలయ ప్రసాదా ల వివరాలు

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమలలో లడ్డూ అంతర్జాతీయ ఖ్యాతిని గడించింది.  తిరుమల లడ్డూలను జీడిపప్పు, కిస్మిస్లు వేసి ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సింహాచలం అప్పన్న ఆలయంలో పులిహోర, దద్ధోజనం ప్రసాదంగా పెడతారు. అన్నవరంలో గోధుమ నూకతో తయారు చేసిన ప్రసాదం ఎంతో ఫేమస్.  శ్రీకాళహస్తిలో పరమానాన్ని ప్రసాదంగా అందిస్తారు. భద్రాద్రి శ్రీ సీతారామ స్వామి ఆలయంలో పులిహోర, దద్ధోజనం చాలా ప్రత్యేకంగా ఉంటాయి. బియ్యం, బెల్లం, కొబ్బరి తో వండే ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది.  పళని సుబ్రమణ్య స్వామి ఆలయంలో అమృతపాణి అరటి పండ్లు, ఖర్జూరం, బెల్లం, నెయ్యి, యాలుకలతో తయారుచేసిన పంచామృతం ఎంతో అద్భుతంగా ఉంటుంది. తిరువనంతపురంలోని గురువాయూర్ లో పాల పాయసం తయారు చేస్తారు. . శ్రీ కృష్ణ  సన్నిధిలో కోవా ప్రసాదంగా ఇస్తారు.  త్రిసూర్ వడుక్కనాథన్ గుడిలోకి కొబ్బరి పూర్ణం చాలా ఫేమస్ గా చెబుతారు. పూరి జగన్నాథ్ ఆలయంలో కాజా ప్రసాదం చాలా విశేషమైనది. శ్రీవెంకటేశ్వరుడికి అమితమైన ప్రీతి. అయితే శ్రీవారికి నివేదించే నైవేద్యాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. శ్రీవారికి నైవేద్యంగా చక్రపొంగలి, కదంబ...

జ్యేష్ట మాసం లో విశేషాలు

    జ్యేష్టమాసం త్రిమూర్తులలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి అత్యంత ప్రీతికరమైనది. ఈ నెలలోఈ నెలలో బ్రహ్మదేవుడిని పూజించడంవల్ల కష్టాలన్నీ తొలగిపోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతే కాకుండా, ఈ మాసంలో ఎండలు అధికంగా ఉంటాయి కాబట్టి వేడి నుంచి ఉపశమనం కలిగించే వస్తువులను  దానం ఇవ్వడంవల్ల అనంతమైన పుణ్యఫలాలు దక్కుతాయి. నీటి కడవనుగానీ, నీటితో నింపిన బిందెనుగానీ ఈ నెలలో వచ్చే పూర్ణిమరోజు లేదా నెలలోని శుక్లపక్షంలో ఏ రోజు అయినా లేదంటే శుక్లపక్ష ఏకాదశినాడుగానీ దానంగా ఇవ్వవలెను.అంతే కాకుండా దాహంతో ఉన్నవారికి మంచినీటిని ఇవ్వడంవల్ల త్రిమూర్తుల అనుగ్రహం కలుగుతుందని చెప్పబడుతుంది.  జ్యోతిషశాస్త్ర గణనల ప్రకారం ఈ నెలలోని రోజులు ఇతర నెలల కంటే పగలు ఎక్కువగా రాత్రి సమయం తక్కువగా ఉంటుంది. ఎక్కువ పొడవున్న దానిని సంస్కృతంలో జ్యేష్ఠ అని పిలుస్తారు. అందుకే ఈ నెలకు జ్యేష్ఠ మాసం అని పేరు పెట్టారు. ఈ మాసానికి అధిపతి కుజుడు. ఈ నెలలో జ్యేష్ఠ నక్షత్రం, పౌర్ణమి తిథి కలయిక ఉంటుంది, అందుకే దీనిని జ్యేష్ఠ మాసం అని పిలుస్తారు. మహిళలకు మేలు చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించే వ్రతాలు ఎన్నో జ్యేష్టమాసంలో ఉన్నాయి....

సోమవతి అమావాస్య తేదీ 26-5-2025 సోమవారం

  అమావాస్య తిథి సోమవారం వచ్చినప్పుడు  దానిని సోమవతి అమావాస్య అంటారు. ఆ రోజున పవిత్ర నదిలో స్నానమాచరించి దానం చేయడం ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ రోజున ఉపవాసం ఉండటమే కాకుండా, పితృదేవతలకు నైవేద్యాలు సమర్పించడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు. హిందూ మతంలో, సోమవారం శివుడు, పార్వతి దేవికి అంకితం చేయబడింది.ఈ రోజున స్త్రీలు రావి చెట్టు లేదా మర్రి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేస్తే ఆలుమగలు అన్యోన్యముగా జీవిత కాలం ఉంటారని జ్యోతిష్య శాతరాలు చెబుతున్నాయి. 

ఉపనయనం పూజ సామగ్రి

 పసుపు 100 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు, ఆగర్బత్తులు 1 పెద్ద పాకెట్, కర్పూరం 1 పాకెట్  అరటిపండ్లు 4 డజనులు  తమల పాకులు 100  వక్కలు 150 గ్రాములు, రవిక గుడ్డలు 4, తుండు గుడ్డలు పెద్ద సైజ్  4, గౌరీదేవి పసుపు కొమ్ములు కిలో, కొబ్బరి బొండాలు 4,  సెంట్ పనీర్ గంధం 1 సీసా  దీపారాధన కుందులు + వత్తులు + అగ్గిపెట్టె  వరి పిండి 1/2 కిలో, చెక్క బొమ్మ 1, రావి చెట్టు పుల్లలు 20 చిన్న కట్టలు , ఆవు నెయ్యి 1/2 కిలో, ఆవాలు 1/4 కిలో, జీల కర్ర బెల్లం కొంచెం  jandiyamu -1  బియ్యం 20 kg జంత్రీకలు - 32, గుమ్మడి పండు - 1, పాళికలు -6 కడ ముంతలు - 3 mango leaves one stem,pupil tree leaves one stem  ప్రమి దలు - 4  పుట్ట మన్ను కొంచెం , ఆవు పాలు 1/2 లీటరు, పెరుగు కొంచెం. నవధాన్యములు - 100 గ్రాములు, కంకణ దారం రీలు 1, భటువు - 1  బిక్ష గిన్నె - 1, అప్పడాలు - 32, వడియాలు - 32, అరిశెలు 11, మూడు రకాల కూరగాయలు,  కంది పప్పు కిలో, మినప పప్పు కిలో  పెసర పప్పు కిలో, శనగ పప్పు కిలో, పంచె  + కండు వ  పంచ పాత్ర + ఉద్దరిణి, పట్టు వస్త్రాలు  చిల...

రామనుజాచార్యుల జయంతి 2-5-2025 శుక్రవారం

                                 // శ్రీమతే రామనుజాయ నమః // ఈ ఏడాది మే 2వ తేదీ వైశాఖ శుద్ధ పంచమి, శుక్రవారం రోజు రామానుజ జయంతి జరుపుకోనున్న సందర్భంగా ఆయన జీవిత విశేషాలను, రామానుజాచార్యులు ప్రచారం చేసిన సిద్ధాంతాలను గురించి తెలుసుకుందాం. రామానుజాచార్యులు జన్మ విశేషాలు రామానుజులు క్రీస్తు శకం 1017 సంవత్సరంలో చెన్నై నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీపెరంబుదూరులో చైత్ర శుద్ధ పంచమి, ఆరుద్ర నక్షత్రం రోజున జన్మించారు. విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారకర్త దాదాపు 123 ఏళ్ళు జీవించిన రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రచారానికి విశేష కృషి చేశారు. ఆదిశంకరుల బాటలో పయనం దాదాపు వెయ్యి సంవత్సరాల కిందట ఆది శంకరుల జయంతి రోజునే జన్మించిన రామానుజులు శంకరుల విశిష్ట అద్వైతాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అవతరించారు. అయితే ఆదిశంకరులు అద్వైతాన్ని విశేషంగా ప్రచారం చేస్తే రామానుజులు ఆ అద్వైతం శ్రీ మహావిష్ణువే అని నొక్కి చెప్పారు. విశిష్టాద్వైతమే సిద్ధాంతం అద్వైతం అంటే ఉన్నది ఒకటే అని, శైవ వైష్ణవ భేదాలు లేవని శంకరులు ప్రచారం చేసారు...

Parshuram Jayanti on 29-4-2025

  Parshuram Jayanti is the day when Hindu God Parasurama appeared on earth. He is the sixth incarnation of Srihari Vishnu.  Parashu means axe and the name means – the axe wielding Rama. The sole aim of the Parasurama Avatar was to annihilate those Kshatriyas (the warrior class) that had strayed from the path of Dharma and oppressed people and destroyed Mother Nature. He restored Dharma on earth. Mantra Om Brahmashtraya Vidmahe Khatriantaya Deemahi Tanno Prashuram Prachodayat ॐ ब्रह्मक्षत्राय विद्महे क्षत्रियान्ताय धीमहि तन्नो परशुराम: प्रचोदयात्॥ Chant the mantra 108 times facing east or north east. The benefits include defeat of enemies, courage to overcome obstacles in life and it helps in defeating all kinds of fears in life.

శని త్రయోదశి తేదీ 26-4-2025 శనివారం

  శ్లోకం:- నీలాంజన సమాభాసం రవి పుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్  జ్యోతిష్య శాస్త్రరీత్యా శని శనివారానికి అధిపతి. ఏ వ్యక్తికైనా పూర్వజన్మ సుకృత, దుష్కృత ఫలితాలను ప్రదానం చేసే అధికారం శనిది. ఆధ్యాత్మిక జ్యోతిష్యంలో శనిని పూర్వజన్మలోని సంచిత కర్మలకు అధిష్టాత గా చెప్పబడింది. శని దశల్లో వ్యక్తికి పూర్వజన్మలోని దుష్కర్మలకు సైతం దండన లభిస్తుంది. భౌతిక దృష్టిలో శనిక్రూరుడుగా కనపడినా వాస్తవానికి అగ్ని పరీక్షకు గురిచేసి వ్యక్తిని సత్కర్మల వైపు మళ్ళిస్తాడు. శాసనంలో శని దండనాధికారి. శని మనం చేసిన దుష్కర్మాలకే దండన విధిస్తాడు నిస్పక్షపాతంగా ఉన్న న్యాయాధిపతిలా శని దండన విధిస్తాడు. శనివారానికి స్థితి కారకుడైన శ్రీమన్నారాయణుడు అధిపతి. ఈ రోజున శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణం తప్పకుండా చేయాలి. 

వరూధిని ఏకాదశి తేదీ 24-4-2025 గురువారం

  ఈ సంవత్సరం, వరూధిని ఏకాదశి  24 ఏప్రిల్ 2025 , గురువారం నాడు ఉంది. ఈ సంవత్సరం వరూధిని ఏకాదశి నాడు బ్రహ్మ, ఇంద్ర యోగాల పవిత్ర కలయిక ఏర్పడుతోంది. జ్యోతిషశాస్త్రంలో ఈ రెండు యోగాలను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. శాస్త్రీయ పద్ధతుల ద్వారా జీవాత్మను పరమాత్మతో తిరిగి కలిపే విధానమే యోగం . మనం భగవంతుడినుంచి వచ్చాం; కాబట్టి మనం తప్పకుండా ఆయన దగ్గరకు తిరిగి వెళ్ళాలి. మనం భగవంతుడినుంచి వేరుపడ్డట్టుగా కనబడినప్పటికీ, మనం ఎరుకతో ఆయనతో తిరిగి ఐక్యమవాలి. భగవంతుడితో మనకున్న ఏకత్వాన్ని ఏ విధంగా అనుభవంలోకి తెచ్చుకోవాలో, ఆయననుంచి వేరుపడేటట్టుగా చేసే మాయలోనుంచి ఏ విధంగా లేవాలో యోగం మనకు నేర్పుతుంది.

వివాహ పూజ సామగ్రి

పసుపు 200 గ్రాములు,  కుంకుమ 200 గ్రాములు, శ్రీ గంధం 100 గ్రాములు, గంధం చెక్క 1, బియ్యం 11 కిలోలు, మంగళ హారతి దీపాలు 2,  కొబ్బరి బోండాం 1,  ఆచమనం పాత్ర 1, పెండ్లి పీటలు 2,  మంచి నీరు మరియు నీళ్ళ బిందె 1, రాగి చెంబు కలశం 1,  కాళ్ళు కడిగే చెంబు మరియు తామబాలం 1, సుగంధ ద్రవ్యం సీసా 1,  కంకణ దారం బంతి 1, మాండి కొమ్మ 1,  రూపాయి నాణెములు 35, బటువు ఉంగరం 1,  విడి పూలు, కిలో, పూల దండలు, 2 సెట్ లు, పూజ గుత్తి 2,  భాషికాలు 2,  పెండ్లి బట్టలు, పెండ్లి కూతురు ను తీసుకు వచ్చే గంప 1,  తమలపాకులు 200 , వాక్కలు 50, ఖర్జూర కాయలు,  పసుపు కొమ్ములు, 50, పెరుగు, తేనె కొంచెం  ఎండు కొబ్బరి కుడుకలు, 12, జీలకర్ర బెల్లం కొంచెం, మాంగల్య సూత్రాలు , మట్టెలు 2 సెట్టులు , కళ్యాణం అడ్డు తెర 1 మీటరు పొడవు  తలంబ్రాల బియ్యం 5 కిలోలు, ముత్యాలు,పగదాలు, నవరత్నాలు etc .  సప్త పది హోమం సమిధలు, ఆవు నెయ్యి, 1/2 కిలో, లాజాలు, 1/2 కిలో, చిన్న ఇత్తడి గిన్నె వంటకు, చాట 1,  ఆగరబతి, కర్పూరం , అరటి పండ్లు, ఇతర రకముల పండ్లు,  కుల దేవాత ఫోటో, మట్టి గురిగీల...

Annaprashasana

  Cart FLAT 10%OFF(Prepaid Order Only) - USE CODE PH10 Annaprashan Ceremony - Procedure, Pooja Vidhanam MARCH 28, 2024   ROHAN Share The Annaprashan ceremony is a significant Hindu ritual that marks a baby's transition from a liquid diet to solid food. This rite of passage is celebrated with great fervor across India, and it involves specific procedures and pooja vidhanam that vary regionally. Understanding the intricacies of this ceremony not only helps in its proper execution but also enriches the cultural experience for the family involved. This article delves into the procedure, pooja vidhanam, and the rich traditions that encompass the Annaprashan ceremony. Key Takeaways Annaprashan is a vital Hindu ceremony that signifies a baby's first intake of solid food, steeped in cultural and religious significance. The ceremony is typically performed when the child is around six months old, with the exact age varying according to regional customs. Preparations include selecting an...

కామదా ఏకాదశి తేదీ 8-4-2025 మంగళవారం

  కామదా   ఏకాదశి  హిందూ సంప్రదాయంలో చాలా పవిత్రమైన ఏకాదశి వ్రతాలలో ఒకటి. ఇది ప్రతి సంవత్సరం చైత్ర మాసం శుక్ల పక్ష ఏకాదశి నాడు వస్తుంది.  కామ దా అంటే “కోరికలను తీర్చే” అని అర్థం. అందువల్ల, ఈ  ఏ కాద శి ని ఆచరించడం ద్వారా భక్తుల కోరికలు నెరవేరతాయని, పాప విమోచనం కలుగుతుందని విశ్వాసం.

Death year ceremony pooja items

    నల్లని నువ్వులు ౫౦ గ్రాములు, బాదం ఆకులు/ అరటి ఆకులు/విస్తరి ఆకులు 3, దర్బ కట్ట, బియ్యం 5౦ గ్రాములు, గంధం 20 గ్రాములు, అరటి పండ్లు 6 ,తెల్లని దోవతి  వస్త్రం,   తమల పాకులు 15, వక్కలు 11, రూపాయి నాణెములు 11, విడి పూలు, తులసి దళం,  స్వయం పాకం (బియ్యం, కూరగాయలు, చింతపండు, ఉప్పు, మిరపకాయలు, పప్పులు, పెరుగు ప్యాకెట్, ఆవు నెయ్యి ప్యాకెట్, etc.) పితృ దేవత లేదా మాత్రు దేవత ఫోటో, దీపం, అగర్బతి, కర్పూరం.

పాప విమోచన ఏకాదశి తేదీ 25-3-2025 మంగళవారం

  పాల్గుణ బహుళ ఏకాదశికి పాపవిమోచన ఏకాదశి అనే పేరు ఉంది. మంజుఘోష అనే అప్సరకాంతకు ముని శాపం నుండి విడుదల కలిగిన ఏకాదశి కనుక ఈ ఎకాదశికీ పేరు వచ్చింది.

ఫాల్గుణ మాసం విశేశాలు

  ఫాల్గుణం ..విష్ణు ప్రీతికరం అంటోంది భాగవతం. ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుంచి పన్నెండు రోజులు పయోవ్రతం ఆచరించి విష్ణుదేవుడికి క్షీరాన్నం నివేదిస్తే అభీష్టం సిద్ధి కలుగుతోందని భాగవత పురాణం వివరిస్తోంది. ఆదితి పయోవ్రతం ఆచరించి వామనుడిని పుత్రుడిగా పొందింది. ఫాల్గుణంలో గోదానం, ధనదానం, వస్త్రదానం, గోవిందుడికి ప్రీతి కలిగిస్తాయని శాస్త్రవచనం. చైత్రాది మాసాల క్రమంలో చిట్ట చివరిది ఫాల్గుణ మాసం . వసంత పంచమి నుంచి ఫాల్గుణ పూర్ణిమ వరకు ప్రకృతి రోజుకో రంగును సంతరించుకుంటుంది. చిలుకలు వాలిన జామచెట్టులా ఉండే ప్రకృతి పంచవన్నెల రామచిలకలా కనువిందు చేస్తుంది. చలి పూర్తిగా తగ్గదు. నులివెచ్చదనం ప్రాణానికి హాయి కలిగిస్తుంటుంది. ఫాల్గుణ బహుళ పాడ్యమినాడే రావణుడితో యుద్ధానికి వానర సైన్యాన్ని వెంటబెట్టుకొని శ్రీరాముడు లంకకు వెళ్లాడు. ఫాల్గుణ బహుళ ఏకాదశినాడు రావణ కుమారుడు ఇంద్రజిత్తు, లక్ష్మణుడు మధ్య ప్రారంభమైన సమరం త్రయోదశి దాకా కొనసాగింది. రావణబ్రహ్మను శ్రీరాముడు అమావాస్య రోజు వధించాడు. అంతేకాదు కురుపాండవుల్లో కొందరు ఫాల్గుణ మాసంలో జన్మించినట్లు చెబుతారు. హరిహరసుతుడు అయ్యప్పస్వామి, పాలకడలి నుంచి లక్ష్మీదేవి...

మాఘ మాసం విశేషాలు

  శుభకార్యాల మాసం మాఘ మాసం మాఘమాసంలో వివాహాలు, గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలు ఎక్కువగా జరుగుతాయి. ఈ మాసంలో 30 రోజులు పుణ్య తిధులే. మాఘ మాసం జనవరి 30 (గురువారం) నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 28 శుక్రవారంతో ముగుస్తుంది. జనవరి 30 మాఘ శుద్ధ పాడ్యమి : పరమ పవిత్రమైన మాఘ మాసం ప్రారంభం. నదీ స్నానాలు, సముద్ర స్నానాలు ఆరంభం. ఆలయాలలో మాఘ పురాణం ప్రారంభం. జనవరి 31 మాఘ శుద్ధ విదియ : చంద్రోదయం. మాఘ మాసంలో శుద్ధ విదియనాడు బెల్లం, ఉప్పు దానం చేయటం మంచిది. ఫిబ్రవరి 2 మాఘ శుద్ధ చవితి  : దేవుని కడప శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి గరుడ సేవ. తిల చతుర్థి, కుంద చతుర్థి. ఫిబ్రవరి 3 మాఘ శుద్ధ పంచమి/ షష్ఠి  : వసంత పంచమి , శ్రీ పంచమి. దేవుని కడప శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం. మహా కుంభ మేళాలో నాలుగవ రాజస్నానం. ఫిబ్రవరి 4 మాఘ శుద్ధ సప్తమి  : రథసప్తమి. తిరుమల శ్రీవారి ఆలయంలో సకల వాహన సేవలు. ఫిబ్రవరి 5 మాఘ శుద్ధ అష్టమి  : భీష్మాష్టమి ఫిబ్రవరి 6 మాఘ శుద్ధ నవమి : మధ్వనవమి. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి తెప్పోత్సవం ప్రారంభం. దేవుని కడప శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సమాప్...