సూర్యునితో సంబందించిన ప్రతి గ్రహము కాంతి విహీనముగా ఉండును. అట్టి గ్రహములు శుభాఫలములు ఈయవు. ఇట్లున్దుట గ్రహమును ఆస్థాన్గత దోషము అందురు. గురు, శుక్రులు మనకు ఆకాశములో కనబడరు. దీనినే మూడమి అందురు. దీర్ఘయుసు కోరువారు భావి, కొలను, యాగము, గమనము, క్షురకర్మ, దేవతా ప్రతిష్ట, వివాహములు, ఉపనయనములు, విధ్యారంబము, నూతన గృహా ఆరంబము, కర్ణవేధ, మహాదానములు, నూతన మంత్రానుస్తానములు చేయుట, మొదలగు శుభ కర్మలు చేయరాదు. షోడశ మహాదానములు, నూతన వధూ ప్రవేశము, కేశఖందనము, అష్టక శ్రాధము, చాతుర్మాస వ్రతములు, సమావర్త్నము, మంత్ర గ్రహణ దీక్ష, దంత, రత్న, భూషనాది పనులు, సన్యాస స్వీకారము మొదలగునవి మూడమి నందు చేయరాదు.
శ్రీ వై ష్ణవ సాంప్రదాయ పురోహితులు, పా0 చరాత్ర ఆగమ శాస్త్ర ఉత్తీర్ణులు, B.Ed., M.A.(సంస్కృతం),M.A.(జ్యోతిష్యం), M. Com, L.L.B,(corporate lawyer), D.C.O.(computers), Mobile NO:9989324294, e-mail ID:ramachary64@gmail.com,web blog:www.vedaastrologer.blogspot.com