శ్రీమహావిష్ణువుకి ఎంతో
ప్రీతికరమైన మాసం .. 'వైశాఖమాసం'.
అనేక పుణ్యవిశేషాలను తనలో దాచుకున్నదిగా ఈ
మాసం కనిపిస్తుంది. ఆ క్రమంలో వచ్చే వైశాఖశుద్ధ ఏకాదశి తేది ౩-5-2020 ఆదివారం నాడు
కూడా ఎంతో విశేషాన్నీ, విశిష్టతను
సంతరించుకుని కనిపిస్తుంది. అందుకే ఏకాదశి రోజున ఆ శ్రీ సీత రామచంద్రుడిని
భక్తిశ్రద్ధలతో పూజించాలి. ఆ స్వామి నామాన్ని స్మరిస్తూ .. స్తోత్రాలు పఠిస్తూ ..
కీర్తనలు ఆలపిస్తూ .. పారాయణాలు చేయాలి. ఉపవాస దీక్షను చేపట్టి .. జాగరణతో
స్వామిని సేవించాలి. ఈ విధంగా చేయడం వలన సంపదలు .. సంతోషాలే కాదు, మోక్షానికి అవసరమైన అర్హత లభిస్తుందని స్పష్టం
చేయబడుతోంది.శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం, మయూరిమార్గ్,బేగంపేట్,
హైదరాబాద్.
శ్రీ వై ష్ణవ సాంప్రదాయ పురోహితులు, పా0 చరాత్ర ఆగమ శాస్త్ర ఉత్తీర్ణులు, B.Ed., M.A.(సంస్కృతం),M.A.(జ్యోతిష్యం), M. Com, L.L.B,(corporate lawyer), D.C.O.(computers), Mobile NO:9989324294, e-mail ID:ramachary64@gmail.com,web blog:www.vedaastrologer.blogspot.com
Comments
Post a Comment