అధిక శ్రావణ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ ఏకాదశినే పద్మిని ఏకాదశి, కమల ఏకాదశి లేదా పురుషోత్తమ ఏకాదశి అని అంటారు. పద్మిని ఏకాదశి అంటే లోక రక్షకుడైన శ్రీ మహా విష్ణువుకు ఎంతో ప్రీతికరమైనది. ఈ పవిత్రమైన రోజున శ్రీ విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించడం కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు. ఈ పర్వదినాన ఉపవాస దీక్షను ఆచరించిన వారికి విష్ణువు ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయని పండితులు చెబుతారు. పద్మిని ఏకాదశి రోజున పెళ్లి కాని స్త్రీలు ఉపవాసం ఉండి మంచి భర్త కావాలని పూజిస్తే, వారి కోరిక కచ్చితంగా నెరవేరుతుందని పురాణాల్లో పేర్కొనబడింది.
పసుపు 200 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు, శ్రీ గంధం చిన్న డబ్బా 1, అక్షతలు 200 గ్రాములు, బియ్యం పూజకు 2 కిలోలు, దీపం చెమమేలు 2, వత్తులు , అగ్గిపెట్టె, విడి పూలు, మల్లెలు,కాంకాయంబురాలు పూల దండలు, రాగి చెంబు కలశం, 1, ఆచమనం పాత్ర 1, మామిడి కుమ్మలు తెల్లని వస్త్రము బంగారు అంచు ఉండాలి 1, కనుము బట్టలు అంచు తో ఉండాలి 2, ఎండు కుడుకలు 1/2 కిలో, అయిదు రకముల పండ్లు, ఒక్కొక్కటి 5 తో బాస్కెట్లు బాదాం పలుకుల బాస్కెట్, etc . తమల పాకులు 100, నల్లని పోక వాక్కలు 50, ఖర్జూరం పాకెట్, రూపాయి నాణెములు 21, టెంకాయలు 1, కూర్చ 1, పవిత్రలు 2, ఆగరబతి పాకెట్, కర్పూరం పాకెట్, సెంట్ సీసా 1, కొబ్బరి చూర్ణము మరియు చక్కెర లేదా స్వీట్ బాక్స్ కిలో, లగ్న పత్రికలు, 2, అబ్బాయి తల్లి దండ్రులకు అబ్బాయికి బట్టలు, ఆభరణాలు వగైరా. పురోహిత్ దక్షిణ ఈ విధంగా పెండ్లి పిల్ల వాళ్ళు , మరియు పెండ్లి పిల్లవాడు వాళ్ళు కూడా తేవాలి. ఇరువురు ఒకరికి ఒకరు ఇచ్చుకోవాలి.
Comments
Post a Comment