సౌభాగ్య ప్రదాయని వట సావిత్రి వ్రతం on 9-6-2017
(Soubhagya
Pradayini Vata Savithri Vratham)

బ్రహ్మ సావిత్రీ
ప్రీత్యర్థం
సత్యవత్సావిత్రీ
ప్రీత్యర్ధంచ
వట సావిత్రీ వ్రతం
కరి ష్యే
అనే శ్లోకాన్ని పఠించాలి.
ఈ విధంగా
మర్రిచెట్టును పూజిస్తే త్రిమూర్తులను పూజించిన ఫలం కలుగుతుంది. పూజానంతరం నమో
వైవస్వతాయ అనే మంత్రాన్ని పఠిస్తూ మర్రిచెట్టుకు 108సార్లు ప్రదక్షిణ చేసి,నైవేద్యం సమర్పించి,బ్రాహ్మణులు,ముత్తైదువలకు
దక్షిణ తాంబూలాదులు సమర్పించాలి.ఇలా చేస్తే భర్త దీర్ఘాయుర్దాయం పొందుతాడు.ఈ
వ్రతాన్ని భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో విధంగా చేస్తుంటారు .
Comments
Post a Comment