Skip to main content

చండీ హోమం విశిష్టత

 ఇహపర సాధనకు చండీ హోమం ఉత్తమం. ఏడు వందల మంత్రాలతో కూడిన చండీ సప్తశతిని పారాయణ చేసి, హోమం నిర్వహించడమే చండీ హోమం. దేశోపద్రవాలు శాంతించడానికి, గ్రహాల అనుకూలతకు, భయభీతులు పోవడానికి, శత్రు సంహారానికి, శత్రువులపై విజయం సాధించడానికి తదితర కారణాలతో చండీ యాగం చేస్తారు. వీటిలో నవ చండీ యాగం చేస్తే వాజపేయం చేసినంత ఫలం వస్తుందట.

పూజ సామగ్రి వివరాలు 


పసుపు = 1/4 కిలో
కుంకుమ = 1/4 కిలో
తమలపాకులు = 250
వక్కలు = 100
ఎండు ఖర్జురములు  =100
పసుపు కొమ్ములు =100
కర్పూరం = 1 ప్యాకెట్
అగరవత్తులు = 1 ప్యాకెట్
కొబ్బరికాయలు = 5
నల్ల నువ్వులు = 200 గ్రాములు
తెల్లనువ్వులు = 200 గ్రాములు
తేన = చిన్నసీస
పంచదార = 1/4 కిలో
మిరియాలు = 100 గ్రాములు
పచ్చకర్పూరం = 100 గ్రాములు
పచ్చి వక్కలు = 100 గ్రాములు
ఆవునెయ్యి = 4 కిలోలు
దారపు బంతి = 1
మట్టి మూకుళ్ళు = 3
మినపపప్పు =1/2 కిలో
గంధపు పొడి = 1 డబ్బా
వరి పేలాలు = 1 కిలో
సమిధలు
బియ్యం = 5 కిలో
బియ్యపిండి = 1/2 కిలో
పూర్ణాహుతి సామగ్రి = 1 ప్యాకెట్
పెసలు = 1 కిలో
గాజులు , కాటుక ,తిలకం ,అద్దం ,చెక్క దువ్వెన , అత్తరు
గుగ్గిలం పొడి = 100 గ్రాములు
అష్ట సుగంధ ద్రవ్యాలు
జాజికాయ , జాపత్రి , యాలకులు ,లవంగం ,జవాదు ,పునుగు ,కుంకుమ పువ్వు .
తెల్ల ఆవాలు = 100 గ్రాములు
కొబ్బరి కురిడిలు = 5
ఇప్ప పువ్వు = 100 గ్రాములు
మాతులుంగ ఫలం = 5
మారేడు ఫలం = 3
వెలగ పండు = 3
జామపండు = 3
దానిమ్మ పండు = 2
దుర్వంకురం = 100 గ్రాములు
మంచి గుమ్మడి కాయలు = 1
తెల్ల గుమ్మడికాయ = 1
మారేడు దళములు = 108
అరటి పండ్లు = 12
గులాబీ పూలు =100
తామర పూలు = 108
మోదుగ పూలు = 200 గ్రాములు
విడిపూలు =
పూల దండలు
చెరకు ముక్కలు = 10
గారికే =
కొబ్బరిబొండం = 2
బత్తాయి , ద్రాక్ష , ఆపిల్ , మొ॥ నవి
ఆవుపాలు =1 లీటర్
మామిడి ఆకులు
చిన్న చేటలు
కలశానికి చెంబు = 3
అమ్మవారి పటాలు
రవిక బట్టలు = 18
పూర్ణాహుతి పట్టు గుడ్డ
మండప ఆరాధనకు పంచ
దంపతి పూజకి వస్త్రాలు
కుమారి పూజకి వస్త్రాలు
చిల్లర నాణెములు = 51
జీడిపప్పు

బాదాం పప్పు 
ఎండు ద్రాక్ష
ముగ్గురు బ్రాహ్మణ దక్షిణ 15,000/-


Comments

Popular posts from this blog

పూలు,పండ్లు, వివాహ నిశ్చితార్థం పూజ సామగ్రి

 పసుపు 200 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు,  శ్రీ గంధం చిన్న డబ్బా 1, అక్షతలు 200 గ్రాములు, బియ్యం పూజకు 2 కిలోలు, దీపం చెమమేలు 2, వత్తులు , అగ్గిపెట్టె,  విడి పూలు, మల్లెలు,కాంకాయంబురాలు పూల దండలు,  రాగి చెంబు కలశం, 1, ఆచమనం పాత్ర 1, మామిడి కుమ్మలు  తెల్లని వస్త్రము బంగారు అంచు ఉండాలి 1, కనుము బట్టలు అంచు తో ఉండాలి 2, ఎండు కుడుకలు 1/2 కిలో, అయిదు రకముల పండ్లు, ఒక్కొక్కటి 5 తో బాస్కెట్లు  బాదాం పలుకుల బాస్కెట్, etc .  తమల పాకులు 100,  నల్లని పోక వాక్కలు 50, ఖర్జూరం పాకెట్, రూపాయి నాణెములు 21, టెంకాయలు 1, కూర్చ 1, పవిత్రలు 2, ఆగరబతి పాకెట్, కర్పూరం పాకెట్,  సెంట్ సీసా 1, కొబ్బరి చూర్ణము మరియు చక్కెర లేదా స్వీట్ బాక్స్ కిలో, లగ్న పత్రికలు, 2, అబ్బాయి తల్లి దండ్రులకు అబ్బాయికి బట్టలు, ఆభరణాలు వగైరా.  పురోహిత్ దక్షిణ  ఈ విధంగా పెండ్లి పిల్ల వాళ్ళు , మరియు పెండ్లి పిల్లవాడు వాళ్ళు కూడా తేవాలి. ఇరువురు ఒకరికి ఒకరు ఇచ్చుకోవాలి. 

యమ తర్పణం విధి విధానం

27-10-2019 ఆదివారం నాడు ఉదయం పూట యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షిణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు భుజించడం, సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. నరకలోకవాసులకు పుణ్యలోకప్రాప్తి కలిగించే ఉత్సవమని, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని, తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశియని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి. ‘చతుర్దశ్యాంతయే దీపాన్నరకాయ దదంతిచ, తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’ చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం.

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-