Skip to main content

వ్యాపారం ప్రారంభ లక్ష్మీ పూజ సామగ్రి

                                       // శ్రీం శ్రీయై  నమః . //

పసుపు 200 గ్రాములు,

కుంకుమ 100 గ్రాములు, 

శ్రీ గంధం చిన్న పాకెట్ 1, 

బియ్యం 3 కిలోలు, లక్ష్మీ దేవి ఫోటో 1, 

తమల పాకులు 100 మంచివి, 

నల్లని పోక వక్కలు 50, 

ఖర్జూరం పండ్ల పాకెట్ 1, 

పసుపు కొమ్ములు, 11,

కంకణ దారం బంతి 1, 

రాగి చెంబు కలశాలు 2 ,


నెయ్యి దీపాలు లేదా నూనె దీపం చెమ్మెలు2 , వత్తులు , అగ్గిపెట్టె 1, 

తెల్లని వస్త్రం బంగారపు అంచు తో ఉండా లి. 1

రవిక గుడ్డలు 3,

మామిడి కొమ్మ, ఆకులు కొన్ని  

కొబ్బరి కాయలు, 5,

నవ ధాన్యాలు అన్నీ కలిపినవి 1/2 కిలో, 

పూలు ఒక కిలో, 

పూల దండలు 10 మూరలు, (మల్లె,జాజి,కనకాంబరాలు etc ),

ఆగరబతి, సాంబ్రాణి పొగ పాకెట్, 1,

అయిదు రకాల పండ్లు ఒక్కొక్కటి 5 చొప్పున, & అరటి  పండ్లు డ జన్,

ఆవు పంచితం100 ml bottle  1,

ప్లాస్టిక్ గ్లాసులు 5 ,

మిట్టాయి పాకెట్ 1250 gms . 

కమలం పూవులు 5, 

రూపాయి బిళ్ళలు 25,

గుమ్మడి కాయలు : - రాచ గుమ్మడి 1, బూడిద గుమ్మడి 1, ఉట్టి తో సహ. 

బ్రాహ్మణ దక్షిణ 

Comments

Popular posts from this blog

హిందూ వివాహ వేడుక పద్దతులు

హ్మణ-హిందూ సాంప్రదాయ వివాహ వేడుక " వివాహం" ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని ,   ధర్మ బద్ధం చేయడానికి పెద్దలు ,   ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ధర్మం ప్రాతిపదికగా ,   అర్థం-కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన విధానం "వివాహం". వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. ఈ ప్రక్రియ భవిష్యత్ జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక ఆ ప్రణాళికే అతి పవిత్రమై ,   సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటుంది. వివాహానికి మరో పేరు "పరిణయం". దీనిని అసలు "పరిణయనం" - "పరి-నయనం" అనికూడా అంటారు. వధూవరులిద్దరు ఒకరి దృష్టిలో మరొకరు పడి ,   భవిష్యత్ దంపతులుగా ,   కష్ట-సుఖాలను సమంగా పంచుకుంటూ ,   జీవితాంతం కలిసి-మెలిసి వుందామని-వుంటామని కంటి సైగల ద్వారా తెలియపర్చుకోవడమే పరిణయం. " పెళ్ళి చూపుల" సాంప్రదాయం పెళ్ళి చూపులతో వివాహ ప్రక్రియ మొదలవడానికి పూర్వ రంగంలో ,   ఇరు పక్షాలకు చెందిన-ఇరువురికీ కావాల్సిన ...

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-

యమ తర్పణం విధి విధానం

27-10-2019 ఆదివారం నాడు ఉదయం పూట యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షిణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు భుజించడం, సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. నరకలోకవాసులకు పుణ్యలోకప్రాప్తి కలిగించే ఉత్సవమని, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని, తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశియని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి. ‘చతుర్దశ్యాంతయే దీపాన్నరకాయ దదంతిచ, తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’ చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం.