Skip to main content

ఉపనయనం పూజ సామగ్రి

 పసుపు 100 గ్రాములు,

కుంకుమ 100 గ్రాములు,

ఆగర్బత్తులు 1 పెద్ద పాకెట్,

కర్పూరం 1 పాకెట్ 

అరటిపండ్లు 4 డజనులు 

తమల పాకులు 100 

వక్కలు 150 గ్రాములు,

రవిక గుడ్డలు 4,

తుండు గుడ్డలు పెద్ద సైజ్  4,

గౌరీదేవి పసుపు కొమ్ములు కిలో,

కొబ్బరి బొండాలు 4, 

సెంట్ పనీర్ గంధం 1 సీసా 

దీపారాధన కుందులు + వత్తులు + అగ్గిపెట్టె 

వరి పిండి 1/2 కిలో,

చెక్క బొమ్మ 1,

రావి చెట్టు పుల్లలు 20 చిన్న కట్టలు ,

ఆవు నెయ్యి 1/2 కిలో,

ఆవాలు 1/4 కిలో,

జీల కర్ర బెల్లం కొంచెం 

jandiyamu -1 

బియ్యం 20 kg

జంత్రీకలు - 32,

గుమ్మడి పండు - 1,

పాళికలు -6 కడ ముంతలు - 3 mango leaves one stem,pupil tree leaves one stem 

ప్రమి దలు - 4 

పుట్ట మన్ను కొంచెం ,

ఆవు పాలు 1/2 లీటరు,

పెరుగు కొంచెం.

నవధాన్యములు - 100 గ్రాములు,

కంకణ దారం రీలు 1,

భటువు - 1 

బిక్ష గిన్నె - 1,

అప్పడాలు - 32,

వడియాలు - 32,

అరిశెలు 11,

మూడు రకాల కూరగాయలు, 

కంది పప్పు కిలో,

మినప పప్పు కిలో 

పెసర పప్పు కిలో,

శనగ పప్పు కిలో,

పంచె  + కండు వ 

పంచ పాత్ర + ఉద్దరిణి,

పట్టు వస్త్రాలు 

చిల్లర పైసలు 50, 

పండిత దక్షిణ 






Comments

Popular posts from this blog

పూలు,పండ్లు, వివాహ నిశ్చితార్థం పూజ సామగ్రి

 పసుపు 200 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు,  శ్రీ గంధం చిన్న డబ్బా 1, అక్షతలు 200 గ్రాములు, బియ్యం పూజకు 2 కిలోలు, దీపం చెమమేలు 2, వత్తులు , అగ్గిపెట్టె,  విడి పూలు, మల్లెలు,కాంకాయంబురాలు పూల దండలు,  రాగి చెంబు కలశం, 1, ఆచమనం పాత్ర 1, మామిడి కుమ్మలు  తెల్లని వస్త్రము బంగారు అంచు ఉండాలి 1, కనుము బట్టలు అంచు తో ఉండాలి 2, ఎండు కుడుకలు 1/2 కిలో, అయిదు రకముల పండ్లు, ఒక్కొక్కటి 5 తో బాస్కెట్లు  బాదాం పలుకుల బాస్కెట్, etc .  తమల పాకులు 100,  నల్లని పోక వాక్కలు 50, ఖర్జూరం పాకెట్, రూపాయి నాణెములు 21, టెంకాయలు 1, కూర్చ 1, పవిత్రలు 2, ఆగరబతి పాకెట్, కర్పూరం పాకెట్,  సెంట్ సీసా 1, కొబ్బరి చూర్ణము మరియు చక్కెర లేదా స్వీట్ బాక్స్ కిలో, లగ్న పత్రికలు, 2, అబ్బాయి తల్లి దండ్రులకు అబ్బాయికి బట్టలు, ఆభరణాలు వగైరా.  పురోహిత్ దక్షిణ  ఈ విధంగా పెండ్లి పిల్ల వాళ్ళు , మరియు పెండ్లి పిల్లవాడు వాళ్ళు కూడా తేవాలి. ఇరువురు ఒకరికి ఒకరు ఇచ్చుకోవాలి. 

యమ తర్పణం విధి విధానం

27-10-2019 ఆదివారం నాడు ఉదయం పూట యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షిణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు భుజించడం, సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. నరకలోకవాసులకు పుణ్యలోకప్రాప్తి కలిగించే ఉత్సవమని, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని, తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశియని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి. ‘చతుర్దశ్యాంతయే దీపాన్నరకాయ దదంతిచ, తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’ చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం.

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-