Skip to main content

Deepavali festival date 20-10-2025 Monday

 Lakshmi Puja Timings for Diwali 2025: Date: Monday, October 20, 2025 Lakshmi Puja Muhurta: 7:36 PM to 9:00 PM Duration: 1 hour 24 minutes Pradosh Kaal: 6:24 PM to 9:00 PM 

Pradosh Kaal in Hinduism is the twilight period. The twilight period on the 13 th day during the waxing and waning phase of moon (Shukla Paksha and Krishna Paksha) is the Pradosham period. Golden rule is that Trayodashi tithi should be present during twilight period.

Auspicious Time for Worship: The twilight period is considered a powerful time for connecting with divine energies.

హిందూ క్యాలెండర్ ప్రకారం ధన త్రయోదశి తిథి 2025లో అక్టోబర్ 18న మధ్యాహ్నం 12:18 గంటలకు ప్రారంభమవుతుంది. 19న మధ్యాహ్నం 1:51 గంటలకు ముగుస్తుంది. కాబట్టి, యమ దీపం అక్టోబర్ 18వ తేదీన శనివారం వెలిగించాలి .మరణానికి అధిపతి అయిన యమ ధర్మ రాజు పేరుతో దీపం వెలిగించడం వల్ల యముడి ఆశీస్సులు లభించి ఆరోగ్యం గా ఉంటారని చెబుతారు. 

యమ దీపాన్ని ఎల్లప్పుడూ దక్షిణం వైపు చూస్తూ వెలిగించాలి. దక్షిణ దిశను యమ ధర్మరాజు దిశగా పరిగణిస్తారు. ఈ దిశలో దీపం వెలిగించడం వల్ల యముడు సంతోషిస్తాడు. అన్ని భయాల నుంచి ఉపశమనం కలిగిస్తాడు.

యమ దీపం వెలిగించడానికి నియమాలు

  1. యమ దీపం నాలుగు వైపులా ఉండాలి.. నాలుగు వత్తులతో వెలిగించాలి.
  2. యమ దీపం వెలిగించేందుకు నువ్వుల నూనె లేదా ఆవ నూనెను ఉపయోగించాలి.
  3. దీపం వెలిగించిన తర్వాత.. దానిని ఇంటి బయట దక్షిణం వైపు పెట్టాలి
  4. దీపం వెలిగించేటప్పుడు కుటుంబ సభ్యులందరూ దీర్ఘాయుష్షుతో జీవించాలని..అన్ని కష్టాల నుంచి విముక్తి పొందాలని ప్రార్థించాలి.
  5. యమ దీపాన్ని ఇంటి బయట దక్షిణ దిశలో పెట్టాలి
  6. ఈ దీపాన్ని దానం చేయడం వల్ల ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం, శ్రేయస్సు ఉంటాయని, అకాల మరణ భయం ఉండదని నమ్ముతారు.

 

Comments

Popular posts from this blog

పూలు,పండ్లు, వివాహ నిశ్చితార్థం పూజ సామగ్రి

 పసుపు 200 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు,  శ్రీ గంధం చిన్న డబ్బా 1, అక్షతలు 200 గ్రాములు, బియ్యం పూజకు 2 కిలోలు, దీపం చెమమేలు 2, వత్తులు , అగ్గిపెట్టె,  విడి పూలు, మల్లెలు,కాంకాయంబురాలు పూల దండలు,  రాగి చెంబు కలశం, 1, ఆచమనం పాత్ర 1, మామిడి కుమ్మలు  తెల్లని వస్త్రము బంగారు అంచు ఉండాలి 1, కనుము బట్టలు అంచు తో ఉండాలి 2, ఎండు కుడుకలు 1/2 కిలో, అయిదు రకముల పండ్లు, ఒక్కొక్కటి 5 తో బాస్కెట్లు  బాదాం పలుకుల బాస్కెట్, etc .  తమల పాకులు 100,  నల్లని పోక వాక్కలు 50, ఖర్జూరం పాకెట్, రూపాయి నాణెములు 21, టెంకాయలు 1, కూర్చ 1, పవిత్రలు 2, ఆగరబతి పాకెట్, కర్పూరం పాకెట్,  సెంట్ సీసా 1, కొబ్బరి చూర్ణము మరియు చక్కెర లేదా స్వీట్ బాక్స్ కిలో, లగ్న పత్రికలు, 2, అబ్బాయి తల్లి దండ్రులకు అబ్బాయికి బట్టలు, ఆభరణాలు వగైరా.  పురోహిత్ దక్షిణ  ఈ విధంగా పెండ్లి పిల్ల వాళ్ళు , మరియు పెండ్లి పిల్లవాడు వాళ్ళు కూడా తేవాలి. ఇరువురు ఒకరికి ఒకరు ఇచ్చుకోవాలి. 

యమ తర్పణం విధి విధానం

27-10-2019 ఆదివారం నాడు ఉదయం పూట యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షిణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు భుజించడం, సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. నరకలోకవాసులకు పుణ్యలోకప్రాప్తి కలిగించే ఉత్సవమని, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని, తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశియని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి. ‘చతుర్దశ్యాంతయే దీపాన్నరకాయ దదంతిచ, తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’ చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం.

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-