ఫాల్గుణ మాసంలో శుద్ధ ఏకాదశి ని అమలై కాదశి అని అంటారు. ఆహార నియమాలు తప్పకుండా పాటించాలి. వివిధ ఆహార దినుసులు ఆహారంలో ఉండేట్టు చూసుకోవాలి. చంద్రుడు ప్రభావం మన దేహంపై చూపిస్తూ ఉంటాడు. మన దేహం పెరిగేది ఆహారం వల్ల. ఆహారాన్ని పెంచేవాడు చంద్రుడు అని ఆయనకి ఓషధీపతి అని పేరు పెట్టాయి మన శాస్త్రాలు. మనం తినే బియ్యం, పప్పులు మొదలుకొని అన్నింటినీ ఓషధులు అని అంటారు. భగవంతునికి నివేదిన పెట్టిన తరువాతనే భుజించాలి. భగవంతుడు అంటే సర్వమూ ఇచ్చేవాడు. కాబట్టి పరమాత్మకు నివేదించకుండా తినగూడదు అని పెద్దల వచనం. అన్న ప్రసాదం వ్యర్ధం చేయడం మహా మహా పాపం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందుకే ఆకలి ఉన్నవాడికి పెట్టి మనం తినాలి అని శాస్త్రాలు గోషిస్తున్నాయి.
శ్రీ వై ష్ణవ సాంప్రదాయ పురోహితులు, పా0 చరాత్ర ఆగమ శాస్త్ర ఉత్తీర్ణులు, B.Ed., M.A.(సంస్కృతం),M.A.(జ్యోతిష్యం), M. Com, L.L.B,(corporate lawyer), D.C.O.(computers), Mobile NO:9989324294, e-mail ID:ramachary64@gmail.com,web blog:www.vedaastrologer.blogspot.com
Comments
Post a Comment