Skip to main content

గృహ ప్రవేశం పూజ సామగ్రి

 మొదట గోపూజ చెయ్యాలి. తర్వాత గృహప్రవేశం చెయ్యాలి.  

 పసుపు 100 గ్రాములుకుంకుమ 5గ్రాములుశ్రీ గంధం చిన్న డబ్బాబియ్యము 4  కిలోలు,తెల్లని ఆవాలు 100 గ్రాములు,, దొప్పలు 5,  మామిడి ఆకులుతమల పాకులు 50 , అరటి కొమ్మలు  4 nos.నల్లని పోక వక్కలు 30, ఖర్జూరము కాయలు,30, పసుపు కొమ్ములు 15, విడి పూలు కిలోపూల దండలు 2,తులసి మాల  1,  సత్యనారాయణ స్వామి దేవుని ఫోటోదారము బంతిఆవు మూత్రము,ఆవు పేడ,  ఆవు పాలు ½ litre,పెరుగు ½ kg.తేనె 200 gramsఆవు నెయ్యి 100 grams. ,కొబ్బరి కాయలు 10, రాగి  కలశం చెంబులు 3దీపం చె మ్మేలు 2, వత్తులుఅగ్గిపెట్టెనెయ్యి దీపాలు చిన్నవి 2, అయిదు రకముల పండ్లు ఐదేసి చొప్పున, అరటి పండ్లు డజను అగర్బతికర్పూరముకాజు, kissmiss, బాదం పలుకులు , గోధుమ రవ్వకిలోమ్బావుచక్కరసున్నము డబ్బా చిన్నదిదోవతి సెల్లా,  రాచ గుమ్మడి కాయ 1బూడిద గుమ్మడి కాయ 1నిమ్మ్మకాయలు 10 చాకు,  సత్యనారాయణ స్వామి పీటరూపాయి నాణెములు 25, disposable   గ్లాసులు చిన్నవి 3, పాలు పొంగించే ఇత్తడి గిన్నె 1,   అమ్మ గారి తరపున కొత్త బట్టలు, అత్త గారి తరుపున కొత్త బట్టలు ఇంటి యజమానికి పెట్ట్టాలి.బ్రాహ్మణ ఆశీర్వచన దక్షిణ Rs.3,116/-/-  

Comments

Popular posts from this blog

హిందూ వివాహ వేడుక పద్దతులు

హ్మణ-హిందూ సాంప్రదాయ వివాహ వేడుక " వివాహం" ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని ,   ధర్మ బద్ధం చేయడానికి పెద్దలు ,   ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ధర్మం ప్రాతిపదికగా ,   అర్థం-కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన విధానం "వివాహం". వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. ఈ ప్రక్రియ భవిష్యత్ జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక ఆ ప్రణాళికే అతి పవిత్రమై ,   సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటుంది. వివాహానికి మరో పేరు "పరిణయం". దీనిని అసలు "పరిణయనం" - "పరి-నయనం" అనికూడా అంటారు. వధూవరులిద్దరు ఒకరి దృష్టిలో మరొకరు పడి ,   భవిష్యత్ దంపతులుగా ,   కష్ట-సుఖాలను సమంగా పంచుకుంటూ ,   జీవితాంతం కలిసి-మెలిసి వుందామని-వుంటామని కంటి సైగల ద్వారా తెలియపర్చుకోవడమే పరిణయం. " పెళ్ళి చూపుల" సాంప్రదాయం పెళ్ళి చూపులతో వివాహ ప్రక్రియ మొదలవడానికి పూర్వ రంగంలో ,   ఇరు పక్షాలకు చెందిన-ఇరువురికీ కావాల్సిన ...

యమ తర్పణం విధి విధానం

27-10-2019 ఆదివారం నాడు ఉదయం పూట యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షిణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు భుజించడం, సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. నరకలోకవాసులకు పుణ్యలోకప్రాప్తి కలిగించే ఉత్సవమని, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని, తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశియని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి. ‘చతుర్దశ్యాంతయే దీపాన్నరకాయ దదంతిచ, తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’ చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం.

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-