వేదాల్లో “గో సూక్తం “మంత్రాలు సుప్రసిద్ధమైనది. తన
యజమానికి ఏదైనా రోగం వస్తే , ముందు పాడి ఆవు దాన్ని గుర్తిస్తుందట అడవికి పోయి ఆ
రోగానికి విరుగుడుగా ఓషధులను , మూలికలను మేసివచ్చి , ఆ సారాన్ని పాల రూపంలో ఇచ్చి, రోగ నివారణ చేస్తుందని గో సూక్తం వివరించింది.
కావున ప్రతి నిత్యం కొన్ని గోవు పాలు తాగటం మంచిదని మన పురాణాలు చెబుతున్నాయి. మన దేవాలయములో శ్రీ వేంకటేశ్వర స్వామి కి ప్రతి శుక్రవారం నాడు గోవు పాలతో గో సూక్తముతో అభిషేకం చేద్దాం. ఇట్లు రాచకొండ
రామా చార్యులు, పూజారి, శ్రీ రామ లింగేశ్వర స్వామి దేవాలయం, మయూరిమార్గ్,బేగంపేట్,
హైదెరాబాద్.
పసుపు 200 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు, శ్రీ గంధం చిన్న డబ్బా 1, అక్షతలు 200 గ్రాములు, బియ్యం పూజకు 2 కిలోలు, దీపం చెమమేలు 2, వత్తులు , అగ్గిపెట్టె, విడి పూలు, మల్లెలు,కాంకాయంబురాలు పూల దండలు, రాగి చెంబు కలశం, 1, ఆచమనం పాత్ర 1, మామిడి కుమ్మలు తెల్లని వస్త్రము బంగారు అంచు ఉండాలి 1, కనుము బట్టలు అంచు తో ఉండాలి 2, ఎండు కుడుకలు 1/2 కిలో, అయిదు రకముల పండ్లు, ఒక్కొక్కటి 5 తో బాస్కెట్లు బాదాం పలుకుల బాస్కెట్, etc . తమల పాకులు 100, నల్లని పోక వాక్కలు 50, ఖర్జూరం పాకెట్, రూపాయి నాణెములు 21, టెంకాయలు 1, కూర్చ 1, పవిత్రలు 2, ఆగరబతి పాకెట్, కర్పూరం పాకెట్, సెంట్ సీసా 1, కొబ్బరి చూర్ణము మరియు చక్కెర లేదా స్వీట్ బాక్స్ కిలో, లగ్న పత్రికలు, 2, అబ్బాయి తల్లి దండ్రులకు అబ్బాయికి బట్టలు, ఆభరణాలు వగైరా. పురోహిత్ దక్షిణ ఈ విధంగా పెండ్లి పిల్ల వాళ్ళు , మరియు పెండ్లి పిల్లవాడు వాళ్ళు కూడా తేవాలి. ఇరువురు ఒకరికి ఒకరు ఇచ్చుకోవాలి.
Comments
Post a Comment