Skip to main content

పాప విమోచన ఏకాదశి తేదీ 18-3-2023 శనివారం

 ఫాల్గుణ మాస  బహుళ ఏకాదశిని ” పాప విమోచన ఏకాదశి” లేక ” సౌమ్య ఏకాదశి” అని అంటారు. పూర్వం కుబేరుని పుష్పవాటికలో అప్సరసలు విహరించసాగారు. ఎంతో సుందరమైన ఆ పుష్పవాటికలో దేవతలతో పాటు మునీశ్వరులు కూడా తపస్సు చేస్తు ఉంటారు. ఆ పుష్పవనానికి  ఇంద్రుడు తన పరివారంతో వస్తూ ఉంటాడు. ఆ వనంలో మేధావి అనే పేరు గల ఓ మునీస్వరుడు కూడా తపస్సు చేస్తూ ఉండేవాడు.

ఇంద్రుని పరిజనంతో పాటు వచ్చిన వారిలో మంజుఘోష అనేఅప్సరస , మేధావి ముని తపాస్సుకు భగ్నం చెయ్యాలని చూస్తూ ఉండేది. ఒకరోజు ఆమే పట్ల మోహావేశుడైన మేధావి,తపస్సును వదిలి ఆమేతో గడుపుతూండగా,ఒక రోజు మంజుఘోష తన లోకానికి వెళ్ళేందుకు అనుమతిని ఇవ్వమని అడిగింది. ఆమే అలా అడిగినప్పుడు  అతను వద్దు అని అంటూ ఉండేవాడు. అలాగ 57 సంవత్సరాలు 9 నెలలు 3 రోజులు గడిచాయి. చివరకు ఆమే తనతో గడిపిన కాలాన్ని లెక్కవేసుకొమని చెప్పగా, లెక్కలు వేసుకున్న మేధావి ఇన్ని సంవత్సరలు వ్యర్ధం అయిపొయాయని చింతించి, కోపావేసంలో ఆ అప్సరసను శపించాడు. మేధావి శాపానికి మంజుఘోష శాపవిమోచనాన్ని అభ్యర్దించింది. పాపవిమోచన ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే ఫలితం ఉంటుందని చెప్పిన మేధావి ,తన తండ్రి సలహాను అనుసరించి,తను కూడా ఆ వ్రతాన్ని ఆచరించి తగిన ఫలితం పొందాడు.

ఈ రోజున పొద్దున్నే సూర్యొదయానికి ముందు లేచి, కాలకృత్యాలు తీర్చుకుని, స్నానము ఆచరించి, ఆ రోజు ఉపవసం ఉండి, ఎదైన ఆలయం దర్సించుకుని, విష్ణు సహస్రనామ పారయణం పఠనం అనంతమైన ఫలితం కలిగిస్తుంది.

Comments

Popular posts from this blog

పూలు,పండ్లు, వివాహ నిశ్చితార్థం పూజ సామగ్రి

 పసుపు 200 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు,  శ్రీ గంధం చిన్న డబ్బా 1, అక్షతలు 200 గ్రాములు, బియ్యం పూజకు 2 కిలోలు, దీపం చెమమేలు 2, వత్తులు , అగ్గిపెట్టె,  విడి పూలు, మల్లెలు,కాంకాయంబురాలు పూల దండలు,  రాగి చెంబు కలశం, 1, ఆచమనం పాత్ర 1, మామిడి కుమ్మలు  తెల్లని వస్త్రము బంగారు అంచు ఉండాలి 1, కనుము బట్టలు అంచు తో ఉండాలి 2, ఎండు కుడుకలు 1/2 కిలో, అయిదు రకముల పండ్లు, ఒక్కొక్కటి 5 తో బాస్కెట్లు  బాదాం పలుకుల బాస్కెట్, etc .  తమల పాకులు 100,  నల్లని పోక వాక్కలు 50, ఖర్జూరం పాకెట్, రూపాయి నాణెములు 21, టెంకాయలు 1, కూర్చ 1, పవిత్రలు 2, ఆగరబతి పాకెట్, కర్పూరం పాకెట్,  సెంట్ సీసా 1, కొబ్బరి చూర్ణము మరియు చక్కెర లేదా స్వీట్ బాక్స్ కిలో, లగ్న పత్రికలు, 2, అబ్బాయి తల్లి దండ్రులకు అబ్బాయికి బట్టలు, ఆభరణాలు వగైరా.  పురోహిత్ దక్షిణ  ఈ విధంగా పెండ్లి పిల్ల వాళ్ళు , మరియు పెండ్లి పిల్లవాడు వాళ్ళు కూడా తేవాలి. ఇరువురు ఒకరికి ఒకరు ఇచ్చుకోవాలి. 

యమ తర్పణం విధి విధానం

27-10-2019 ఆదివారం నాడు ఉదయం పూట యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షిణాభి ముఖంగా ‘యమాయయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు భుజించడం, సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. నరకలోకవాసులకు పుణ్యలోకప్రాప్తి కలిగించే ఉత్సవమని, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమని, తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశియని ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి. ‘చతుర్దశ్యాంతయే దీపాన్నరకాయ దదంతిచ, తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:’ చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని శాస్త్ర వచనం.

నెల మాసికం పూజ సామగ్రి వివరాలు (సంకల్ప విధానం )

నల్లని నువ్వులు 50 గ్రాములు,   రూపాయి బిళ్ళలు 5, రాగి చెంబు 1, స్వయం పాకం వస్తువులు : బియ్యం కిలో , కూరగాయలు 1/2 కిలో , మిరపకాయలు 1/4 కిలో,,ఆవు నెయ్యి పాకెట్ ౩,చిన్నవి , చింతపండు ౧/౨ కిలో , పెరుగు పాకెట్ ౩ పాక్కెట్లు చిన్నవి , పెసరపప్పు ౧/౨ కిలో,, దుంపలు, వగైరా . విస్టార్లు, బోజనం మరియు మంత్ర  దక్షిణ Rs 1,116/-