పెరియాల్వార్లు రచించిన పల్లాన్డులో భగవంతుని పాదాల స్పర్శవలన సకల పాపాలు తొలగిపోతాయి.అతడు భగవంతుని పాదాలను ఒక పద్మ కమలము లాగ పోల్చి మనలను తరింప చేసిన వాడు. ఆ పాదాలు రామావతారములో అనేక మైళ్ళు నడచినకూడా అరిగిపోని కాళ్ళు మరియు చాల భలము గలవి. అలాగే భగవంతుని చేతులు కూడా చాల భలము గలవి. అయితే భగవంతుని చేతులు కాకుండా కాళ్ళ ప్రాముఖ్యత ఏమిటి అని అంటే భక్తులు భగవంతుని చేతుల కంటే పాదాలు పట్టుకోవదములోనే ఎంతో ఆనందము అనుభవిస్తూ పరవశించిపోతున్నాడు. సీతమ్మవారు రాముని కాళ్ళు పట్టుకొంటే నిన్ను నీ పాపాలను వోదిలిపెదతాడు అని చెప్పదములోనే భగవంతుని పాదాల మహిమ తెలుస్తున్నది కదా. మనమందరమూ కూడా భగవంతుని దాసులము కాబట్టి భగవంతుని పాదాల దగ్గిరనే మన నివాసము. ఎలాగయితే మనము అందరిచేత చేతులు కలుపుతూ మర్యాదగా పలకరించినట్టుగా భగవంతుని చేతులు అందరిలాగా పట్టుకోలేముకద. కాబట్టి ప్రతి భక్తుని ముఖ్య విధి భగవంతుని చరనములు పట్టుకొని మొక్కడమే. తల్లి తన పిల్లలను ఎతుకొని ముద్దు పెట్టినట్టుగానే ఆ భగవంతుడు కూడా భక్తుల భాదలు తీర్చాలనే తపనో ఉంటాడట.భక్తుడు కూడా భగవంతుని చరణములు పట్టుకొని విడవకుండా ఉండాలని మన శ్రీ వైష్ణవ ఆళ్వారుల ఆశీర్వచనములు మనకు ఉండాలని ప్రార్థన
పసుపు 200 గ్రాములు, కుంకుమ 50 గ్రాములు, శ్రీ గంధం 1 చిన్న డబ్బా, బియ్యం 4 కిలోలు, తమల పాకులు 100 , వక్కలు 35, పసుపు కొమ్ములు 21, ఎండు కుడుక 2, ఖర్జూరం పాకెట్ 1 , టెంకాయలు 15 (ప్రతి దర్వాజకు ఒక టెంకాయ కొట్టాలి ) , తెల్లని ,వస్త్రములు 2, (బంగారు అంచు ఉండాలి ),కనుములు 2, అరటి పండ్లు 2 డజన్ అగర్ రబత్తి ,, సాంబ్రాణి పొడి, దారం బంతి 1, ఆవు పంచితం, 100 ml కర్పూరం పాకెట్ మామిడి కొమ్మ 1 నవగ్రహ పూజ, వాస్తు పూజ సామాను: - గోధుమ పిండి 1,250 గ్రాములు, కంది పప్పు 1250 గ్రాములు, పెసర పప్పు 1250 గ్రాములు, శనగ పప్పు 1250 గ్రాములు, తెల్లని బొబ్బర్లు 1250 గ్రాములు, తెల్లని నువ్వులు 1250 గ్రాములు, మినప్పప్పు 1250 గ్రాములు, ఉలవలు 1250 గ్రాములు, ఆవాలు 50 గ్రాములు., విస్టారి ఆకులు 10, దొప్పలు 8. రాగి కలశం చెంబులు 3, పాలు పొంగిచ్చటానికి కొత్త ఇత్తడి గిన్నె 1, దీపాలు 2 ఆవు నెయ్యితో , దీపం చెమ్మెలు నూనె దీపాలతో 2, వత్తులు, అగ్గిపెట్టె 1, రూపాయి బిళ్ళలు 25 పూలు ఒక కిలో, పూల హారాలు 5 మూరలు , ఒకటి ,దేవుని ఫోటో ఆచమనం పాత్ర రాచ గుమ్మడి కాయ 1, బూడిద గుమ్మడి కాయ 1, గరిక కొంచెం 1 కట్
Comments
Post a Comment