Skip to main content

తద్దినం పూజ సామాను

 భగవత్గీత లో పురుశోత్తమ యోగం చడువుకున్నతరువాత ఆబ్దికం  ప్రారంబించాలి.  

నల్లని నువ్వులు 50 గ్రాములు, 

దర్భ కట్ట, 

బియ్యం పిండి ౧/2 కిలో ,

విస్తార్లు, 6,

దొప్పలు 5,

ఆవు పాలు, పెరుగు, తేనె, ఆవు నెయ్యి, బెల్లం అన్ని కలిపి 1/2 లీటరు, 

అరటి పండ్లు 1/2  డజను , తమల పాకులు 25 , వక్కలు 15,

రూపాయి బిళ్ళలు 11,

పసుపు 50 గ్రాములు , గంధం, 

విడి పూలు,  ఫోటో కి పూల దండ, కొంచెం తులసి ,

దీపం, అగర్బతి, కర్పూరం, 

ఆచమనం పాత్ర, ౧, 

రాగి చెంబు కలశం, 

ఆవు పంచితం, ఆవు పెడ, 

బ్రాహ్మడికి స్వయం పాకం బియ్యం, కూరగాయలు, మిరపకాయలు, చింతపండు, ఆవు నెయ్యి ప్యాకెట్, పెరుగు ప్యాకెట్,  పెసర పప్పు, దుంపలు,  దోవతి, సెల్ల, వగైరా. 

గ్లాసులు 3 పున్యహవాచనం చేయడానికి 

ఉతికి ఆరేసిన దోతి కట్టుకోవాలి. 

బ్రాహ్మణ దక్షిణ Rs.1 ,516/- 


Comments